కేరళ: అత్యాచార ఘటనలకు భారత్.. ప్రపంచ దేశాల రాజధానిగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళ పర్యటనలో భాగంగా వయనాడ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ తమ కూతుళ్లు, సోదరీమణులను...
లక్నో: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉన్నావ్ అత్యాచార ఘటనకు నిరసనగా శనివారం లక్నోలోని అసెంబ్లీ భవనం ముందు ఆయన ధర్నా...
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన హైదరాబాద్ దిశ దారుణ హత్య మరువక ముందే ఉత్తరప్రదేశ్ మరో దారుణం చోటుచేసుకున్నది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్లో అత్యాచార బాధితురాలిపై అయిదుగురు కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఈ...