(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివాసీలతో కలసి స్టెప్పులేశారు. ఛత్తీస్గఢ్లో జరిగిన రాష్ట్రీయ ఆదివాసీ మహోత్సవ్లో పాల్గొన్న రాహుల్.. ఆదివాసీల సంప్రదాయ వేషధారణలో వారితో కలసి డప్పుకొడుతూ డ్యాన్స్ చేశారు....
కేరళ: అత్యాచార ఘటనలకు భారత్.. ప్రపంచ దేశాల రాజధానిగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళ పర్యటనలో భాగంగా వయనాడ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ తమ కూతుళ్లు, సోదరీమణులను...
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పార్లమెంట్ను తాకింది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘నేను ఓ ప్రశ్న అడగాలని అనుకున్నాను. కానీ, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది....