YCP MLC: పార్టీ ఫిరాయించిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ...
Satya Nadella: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత సీఈఓ గా ఉన్న తెలుగుతేజం సత్య నాదేళ్ల ను బోర్డు చైర్మన్ ఎన్నుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు...
న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ కొత్త డ్రస్ కోడ్పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.అభ్యంతరాల నేపథ్యంలో డ్రెస్ కోడ్పై పునరాలోచన చేస్తామని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారం నుండి...
అమరావతి: రాయలసీమకు హైకోర్టు తరలించడానికి బిజెపి మద్దతు ఇస్తుందని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాధ్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నురులో శనివారం జరిగిన బిజెపి గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన...
అమరావతి, ఫిబ్రవరి 6: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నూతన చైర్మన్ ఎన్నిక గురువారం జరగనుంది. ఈ మేరకు శాసనమండలి ఇన్చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల వరకూ ఆ పదవిలో ఉన్న...