YCP MLC: పార్టీ ఫిరాయించిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ...
TDP: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ శాసనసభ్యులు నిరసన తెలుపుతూ ర్యాలీగా వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా వస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ ప్రభుత్వం గత ఎన్నికల...
YSRCP: పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సీరియస్ నిర్ణయం తీసుకుంది వైసీపీ. పార్టీ లైన్ దాటిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై పార్టీ అధిష్టానం చర్యలకు సిద్దమైంది. టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై...
CM YS Jagan: అధికార వైసీపీలో పదవుల సందడి..హడావుడి మొదలైంది. పార్టీ ఆవిర్భావం తరువాత ఇంత స్థాయిలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ అవకాశం ఎప్పుడూ రాలేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు, నాలుగు ఎమ్మెల్సీ...
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ కేబినెట్ ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో నామినేటెడ్ ఎమ్మెల్సీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి, రజక...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోమవారం శాసనమండలి చైర్మన్ షరీఫ్ కలిశారు. ఎమ్మెల్సీలు శివనాధరెడ్డి, పోతుల సునీతలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్ ఒక ఉన్మాది ముఖ్యమంత్రి, కాబట్టే దుర్మార్గమైన విధినాలు అవలంబిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోని కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్నారు. వాహనాలను ఓవర్ స్పీడ్లో నడిపిస్తూ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉభయ తెలుగు రాష్టాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు...