ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ మూడవ సారి ఎన్నికల బరిలో నిలవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బుగ్గనతో పాటు పలువురు సీనియర్ నేతలు ఇంతకు ముందు తమ వారసులకు రాబోయే ఎన్నికల్లో...
మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లకు సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులు. బుగ్గన రాజేంద్రనాథ్...
ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. పరిపాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేశారు. అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శలు...
AP Assembly Budget Session 2022: ఏపి అసెంబ్లీ బడ్జెట్ నాల్గవ రోజు సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమైయ్యాయి. అసెంబ్లీ మొదలవ్వగానే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022 – 23 వార్షిక బడ్జెట్...
AP Employees JAC: ఏపిలో ఉద్యోగ సంఘాల నేతలు మళ్లీ ఉద్యమ బాటకు సన్నద్దం అవుతున్నారు. ప్రభుత్వం నుండి పీఆర్సీపై స్పష్టత రాకపోవడంతో ఆందోళన చేయకతప్పదని భావిస్తున్నారు. పీఆర్సీతో సహా మొత్తం 70 డిమాండ్లకు సంబంధించిన...
KTR: రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి. ఇప్పుడు తాజా నూతన సంవత్సరం నుండి పలు వస్తువులకు జీఎస్టీ పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న...
AP Govt: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తోంది. తొలుత పీఆర్సీ, డీఏ తదితర సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తూ ఆందోళన బాట పట్టిన ఉద్యోగ సంఘాలు...
Sajjala Rama Krishna Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు భేటీ అయ్యాయి. నిన్న ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలతో పాటు...
PRC: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల అర్ధాంతరంగా ముగిసాయి. ఆరున్నర గంటలకు పైగా చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. దీంతో మరో సారి రేపు సమావేశం అవ్వాలని నిర్ణయించాయి. ఫిట్ మెంట్ 46 శాతం...
Minister Buggana Rajendranath reddy: సాధారణంగా విమానాశ్రయాలకు వీవీఐపీలు వచ్చిన సందర్భంలో పలువురు నేతలకు భద్రతా సిబ్బంది నుండి పరాభవాలు ఎదురవుతుంటాయి. వీవీఐపీలు వచ్చిన సందర్భంలో జిల్లాస్థాయి అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరిని అనుమతించాలి...
AP Cabinet Sub Committee: రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యలపై నేడు కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరిపింది. మంగళగిరి ఏపిఐఐసీ భవనంలోని ఆరవ అంతస్తు కాన్ఫరెన్స్ హాలు...
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై రాష్ట్ర మంత్రులు శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటే అయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన...
ఢిల్లీలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను బుగ్గన కొద్దిసేపటి క్రితం కలిశారు. పెండింగ్ నిధులపై...