NewsOrbit

Tag : central minister piyush goyal

న్యూస్

రాష్ట్ర విభజన అనంతరం ఏపికి పదికి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

sharma somaraju
రాష్ట్ర విభజన తర్వాత మొదటి అయిదేళ్లలో ఏపికి పది జాతీయ సంస్థలు వచ్చాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాకినాడ జేఏన్టీయూ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TS Minister Harish Rao: ఆ కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్

sharma somaraju
TS Minister Harish Rao: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు టీఆర్ఎస్ మంత్రుల బృందం ఢిల్లీకి వెళితే...
తెలంగాణ‌ న్యూస్

Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదీ..! రాజకీయం చేయవద్దంటూ టీఆర్ఎస్ సర్కార్‌కు సూచన..!!

sharma somaraju
Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ సర్కార్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Minister Buggana Rajendranath reddy: రాష్ట్ర మంత్రికి షాక్ ఇచ్చిన కేంద్ర భద్రతా సిబ్బంది..!సీఎంఒకు ఫిర్యాదు..!?

sharma somaraju
Minister Buggana Rajendranath reddy: సాధారణంగా విమానాశ్రయాలకు వీవీఐపీలు వచ్చిన సందర్భంలో పలువురు నేతలకు భద్రతా సిబ్బంది నుండి పరాభవాలు ఎదురవుతుంటాయి. వీవీఐపీలు వచ్చిన సందర్భంలో జిల్లాస్థాయి అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరిని అనుమతించాలి...
టాప్ స్టోరీస్

పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Mahesh
నిజామాబాద్: సంక్రాంతి రోజున కేంద్రం నిజామాబాద్ ప్రాంత రైతులకు తీపి కబురు అందించింది. రైతుల ఆకాంక్షను పరిగణలోకి తీసుకున్న కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటు...
న్యూస్

‘అభివృద్ధికి సహకరిస్తాం’

sharma somaraju
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తిరుపతిలోని ఒక హోటల్‌లో రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పారిశ్రామిక రంగం ప్రతినిధులతో...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బాబుకు బుద్ధి చెబుతారు’

Siva Prasad
ఢిల్లీ, జనవరి 7: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు తెలంగాణాలో మాదిరిగానే బుద్ధి చెప్పేందుకు ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సోమవారం పార్లమెంట్ బయట మంత్రి మీడియాతో...