పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
నిజామాబాద్: సంక్రాంతి రోజున కేంద్రం నిజామాబాద్ ప్రాంత రైతులకు తీపి కబురు అందించింది. రైతుల ఆకాంక్షను పరిగణలోకి తీసుకున్న కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటు...