(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పసుపు బోర్డు సాధన నిజామాబాద్ జిల్లా రైతులు పోరుబాట పట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతులు ఆందోళన దిగారు. సోమవారం ఉదయం వెల్లటూరు గ్రామం నుంచి పసుపు రైతులు పాదయాత్రను...
నిజామాబాద్: లోక్సభ ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే నెల రోజుల్లోనే పసుపు బోర్డును తీసుకొస్తానని చెప్పిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు మాట మార్చారు. పసుపు బోర్డు సాధ్యం కాదని.. రైతులకు లాభాలు వచ్చేలా...
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా రైతు కనిపిస్తున్నాడు. నాయకులే కాదు, పౌరసత్వం ఉన్న వారెవరైనా పోటీ చేయొచ్చు కదా! ఈ ఎన్నికల రుతువులో నన్ను బాగా ఆకట్టుకున్న...
వారణాసి: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
నిజామాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికను వాయిదా వేయాలని 16 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు....
హైదరాబాద్: నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ను వాయిదా వేయాలని కోరుతూ ఆ స్థానానికి నామినేషన్ వేసిన పసుపు, జొన్న రైతులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి ఆమ్రపాలిని కలిశారు. పోలింగ్ను 10 నుంచి...