(న్యూస్ ఆర్బిట్ స్పెషల్ బ్యూరో) ఐపీఎల్ ప్లేఆఫ్ బెర్తుల కథ చివరికొచ్చించి. ఉత్కంఠ కలిగించి, రన్ రేట్ సమీకరణలతో గజి బిజి చేసిన ప్లే ఆఫ్ 4 బెర్తుల్లో మొదటి మూడు ముంబై, ఢిల్లీ,...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పసుపు బోర్డు సాధన నిజామాబాద్ జిల్లా రైతులు పోరుబాట పట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పసుపు రైతులు ఆందోళన దిగారు. సోమవారం ఉదయం వెల్లటూరు గ్రామం నుంచి పసుపు రైతులు పాదయాత్రను...
నెల్లూరు:రాష్ట్రంలోని పలు కలెక్టరేట్ల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట 30 మంది ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది కుటుంబాల...
అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. సీఎం కేసుల కోసం ఢిల్లీకి వెళ్లారని, అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని...
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గేటు మూసివేయడంపై ఆరాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు క్లియర్ కాని కారణంగా బెంగాల్ అసెంబ్లీని రెండు రోజుల పాటు వాయిదా వేశారు. అయితే,...