NewsOrbit

Tag : Godavari

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఈ మూడు సీట్లు కూట‌మివే… 100 % రాసిపెట్టుకోండి…!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పాగా వేయాల‌ని జ‌న‌సేన‌.. స‌త్తా చూపించాల‌ని టీడీపీ.. చాలా కృషి చేస్తున్నా యి. రాజ‌కీయంగా పొత్తులు పెట్టుకుని మరీ.. పోటీ చేస్తున్నా.. టికెట్లు పంచుకున్నా.. బ‌ల‌మైన నాయ‌కుల‌కే టికెట్లు ఇవ్వ‌డంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాయలసీమలో డ్యామేజ్‌ను గోదావరిలో కవర్ చేసేసిన జగన్.. మళ్ళీ అధికారం పక్కనా..!

ఏపీలో అధికార వైసీపీకి రాయలసీమ కంచుకోట. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీని పెట్టినప్పటి నుంచి రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు జగన్‌కు కొమ్ముకాస్తూ వస్తున్నాయి. ఇక రాయలసీమ,...
న్యూస్ రాజ‌కీయాలు

గోదావ‌రిలో చాలా లీస్ట్ సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న జ‌గ‌న్‌… ఆ లెక్క ఇదే..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ – జ‌న‌సేన మ‌ధ్య ఇప్ప‌టికే పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా సీట్ల లెక్క‌ల్లో రెండు పార్టీల నేత‌లు మునిగి తేలుతున్నారు. జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు ఇవ్వాలి ? ఏయే...
న్యూస్ రాజ‌కీయాలు

గోదావ‌రిలో ఈ సారి అక్క‌డ ప‌క్కా వైసీపీ విక్ట‌రీ…. ఆ హాట్ సీటు ఇదే…!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం స్థానంపై జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఇక్క‌డ మ‌రోసారి వైసీపీనే గెలుస్తుంద‌ని మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌జల మూడ్ కూడా అలానే ఉంద‌ని అంటున్నారు. ఇక్క‌డి టికెట్‌ను...
న్యూస్ సినిమా

Shanghai Co-operation Organisation Film Festival 2023: ఎస్‌సీఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనని పాకిస్థాన్.. నామినేటెడ్ సినిమాల వివరాలివే!

Raamanjaneya
భారత్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ‘షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాకిస్థాన్ పాల్గొనడం లేదని సమాచారం, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎస్‌సీఓ ఫిల్మ్ ఫెస్టివల్ జనవరి 27వ తేదీ నుంచి జనవరి...
న్యూస్ రాజ‌కీయాలు

Janasena Vs YSRCP: వైసీపీ అలెర్ట్.. పవన్ పై వైసీపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు..!

Srinivas Manem
Janasena Vs YSRCP: పవన్ కళ్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రతో రాష్ట్రంలో వైసీపీ – జనసేన మధ్య అగ్గి రాజుకుంటుంది.. పవన్ కళ్యాణ్ తాజాగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి...
న్యూస్ సినిమా

Sekhar kammula: తీసిన సినిమానే మళ్ళీ తీస్తే ఎవరు చూస్తారు..శేఖర్ కమ్ముల మీద నెగిటివ్ కామెంట్స్

GRK
Sekhar kammula: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్లాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. డాలర్ డ్రీంస్ సినిమాతో దర్శకుడిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా అంతగా ప్రేక్షకులకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్ నెత్తిన పాలు పోసిన మోడీ

sridhar
KCR: కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు అనుకూలించ‌నుందా? ఊహించని నిర్ణ‌యంతో వివాదం కొత్త మ‌లుపు తిర‌గ‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కృష్ణా, గోదావరి నదీ జలాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Bandi sanjay: సచ్చిపోత కేసీఆర్‌… బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

sridhar
Bandi sanjay: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై అవ‌కాశం దొరికిన ప్ర‌తి సంద‌ర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డే సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

రాయలసీమ నరుకుడు × గోదావరి లో ప్రమాణం : ఇదే తేడా, అదే రాజకీయం

Comrade CHE
    **రెండు రోజుల క్రిందట రెండు కీలకమైన విషయాలు జరిగాయి… చాలామంది దీన్ని గ్రహించరు గానీ… రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయాల్లో కీలక విషయాలు అవి… రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రాజకీయాలు.. అక్కడి...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌కు జ‌గ‌న్ స్పెష‌ల్ దావ‌త్‌… ఎందుకో తెలుసా?

sridhar
టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు, ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌థి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య స‌ఖ్య‌త ఉన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల...
న్యూస్ రాజ‌కీయాలు

లోకేశ్ వరద ప్రాంత పర్యటన లపై సెటైర్లు..!!

sekhar
తాజాగా కొత్తగా తెలుగుదేశం పార్టీ కమిటీ పదవులలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నాడు నారా లోకేష్. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన లోకేష్…చాలావరకు సోషల్ మీడియా కి పరిమితమయి...
Featured దైవం

నిద్రలేవగానే ఏం మంత్రాలు మననం చేయాలి ?

Sree matha
సనాతన ధర్మంలొ అణువనువుణా దైవనామస్మరణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎప్పడు ధర్మమార్గంలో నడవాలనే ఆచారాలను సంప్రదాయాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రాతఃకాలంలో నిద్రలేవగానే ఏం మననం చేసుకోవాలి? తర్వాత స్నానం చేసేటప్పుడు ఏం చదవాలి అనేవి...
న్యూస్

బ్రేకింగ్: తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం… రెండు ముక్కలైన లాంచీ

Vihari
తూర్పు గోదావరి జిల్లా శబరి నది వంతెనపై ఘోర ప్రమాదం సంభవించింది. శబరి నదిలో వెళుతోన్న లాంచీ వంతెనను ఢీకొట్టి రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో లాంచీలో 10 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది....
రాజ‌కీయాలు

ఆ మాజీ మంత్రిపై జగన్ బృందం గురి…!

Muraliak
ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని ఇరుకున పెట్టేలా ప్రభుత్వం, పోలీసులు, కొన్ని వ్యవస్థలు ముందకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ హయాంలో మంత్రులుగా చేసిన అచ్చెన్నాయుడు రెండు నెలలుగా.. కొల్లు రవీంద్ర నెల రోజులకు పైగా...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు + పవన్ కల్యాణ్ + బీజేపీ కి మినిమమ్ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు జగన్ అసలు! 

sridhar
విస్తారంగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో తెలుగు రాష్ట్రాలు జ‌ల‌మ‌యం అవుతున్నాయి. భారీ ఎత్తున వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో గోదావ‌రి న‌ది పొంగిపొర్లుతోంది. పెద్ద ఎత్తున కురుస్తున్న వ‌ర్షాల ఫ‌లితంగా వ‌ర‌ద‌లతో ఏపీలో భారీ న‌ష్టం జ‌రిగింది....
టాప్ స్టోరీస్ న్యూస్

వరుసగా రెండో ఏడాది..! నీటి దాహం తీరినట్టే..!

sharma somaraju
  నాలుగు రోజులుగా ఏపీ, తెలంగాణను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ కీలక నదులు, నీటి వనరులు నిండు కుండలుగా తయారు అయ్యాయి. ఏపీలో కీలకమైన కృష్ణా,...
న్యూస్

బ్రేకింగ్: గోదావరి ఉగ్రరూపం… రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Vihari
గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. దీంతో రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నానికి రామన్నగూడెంలో 9.840 మీటర్ల ఎత్తులో...
న్యూస్

తస్మాత్ జాగ్రత్త ! మూడు రోజుల పాటు భారీ వర్షాలు ?

Yandamuri
ఇప్పటికే మూడ్రోజుల్నించి వర్షాలతో తడిసిముద్దయిన ఆంధ్రప్రదేశ్ కు మరో మూడ్రోజులు భారీ వర్షాలు తప్పేట్లు లేవు. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. కొన్ని చోట్ల భారీ నుంచి...
రాజ‌కీయాలు

కేసీఆర్ తో కయ్యం..! జగనూ సిద్ధమేనా…!?

Muraliak
ఉమ్మడి శత్రుత్వం ఇద్దరు నాయకులను మిత్రులను చేసింది. ఈ మిత్రబందం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరబూసింది. రాజకీయంలో ఎల్లకాలం శత్రుత్వం, మిత్రుత్వం ఉండదని అంటారు. అయితే.. వీరిద్దరి మధ్య ప్రస్తుతం ‘నీరు’ నిప్పు...
న్యూస్

5న సీఎంల మీటింగ్..! ఈలోగా ఏపీకి షాక్…!!

Muraliak
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముఖ్య కారణాల్లో ఒకటి నీటి కేటాయింపులు. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నీటి విషయంలో ఇప్పటికీ పొరపొచ్చాలు ఉంటూనే ఉన్నాయి. గత...
న్యూస్

బాబు చేసిన మరో బ్లండర్ ! ఏమిటిది?

Yandamuri
గత అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల్లో టిడిపిని బంపర్ మెజారిటీతో గెలిపించినందుకు చంద్రబాబు రిక్తహస్తం చూపారు.గెలిచిన ఎమ్మెల్యే వైసీపీలోకి పోవడం ప్రజల తప్పు కాదు కదా! ఆ చిన్న లాజిక్కును చంద్రబాబు మిస్సై చీరాల దళితులకు...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ లో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజలకే అసలైన ప్రాబ్లం..! మరిప్పుడెలా…?

arun kanna
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విజయవంతంగా నెరవేరుస్తూ తాజాగా ఏపీలో కొత్త జిల్లాల కు సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కొత్త జిల్లాలపై...
న్యూస్ రాజ‌కీయాలు

2020 ఇలా ఉందేంటి..? భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర మునిపోతోంది

arun kanna
ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు తోడు మరిన్ని సమస్యల నడుమ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు...
న్యూస్

బ్రేకింగ్ : తెలంగాణ లో ప్రవేశించిన మిడతల గుంపు

arun kanna
ప్రస్తుతం దేశంలో స్వైరవిహారం చేస్తున్న మిడతల గుంపు అనుకున్నట్టుగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోకి ప్రవేశించింది. గత కొద్ది రోజులుగా భారతదేశం లోని చాలా రాష్ట్రాలలో ఒక మిడతల గుంపు పంట పొలాలు అన్నింటిని...
టాప్ స్టోరీస్

ఇందూరుకు పసుపు బోర్డు లేనట్లే!

Mahesh
నిజామాబాద్: లోక్‌సభ ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే నెల రోజుల్లోనే పసుపు బోర్డును తీసుకొస్తానని చెప్పిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు మాట మార్చారు. పసుపు బోర్డు సాధ్యం కాదని.. రైతులకు లాభాలు వచ్చేలా...