బ్రేకింగ్: తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం… రెండు ముక్కలైన లాంచీ
తూర్పు గోదావరి జిల్లా శబరి నది వంతెనపై ఘోర ప్రమాదం సంభవించింది. శబరి నదిలో వెళుతోన్న లాంచీ వంతెనను ఢీకొట్టి రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో లాంచీలో 10 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది....