NewsOrbit

Tag : amaravati capital issue

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాన మంత్రి మోడీని కలవకుండానే వెనుదిరిగిన సీఎం వైఎస్ జగన్ .. అమిత్ షాతో చర్చించిన అంశాలు ఇవి

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని  కలవకుండానే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపి ప్రభుత్వం…అమరావతిలో అభివృద్ధి పనులపై ఏమని పేర్కొన్నదంటే..

sharma somaraju
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 190 పేజీలతో కూడిన ఈ అఫిడవిట్ లో ప్రభుత్వం పలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

RRR: ‘ఆ ఒక్క సర్వే’ చూసుకుని రెచ్చిపోతున్న రాజు గారు, నరసాపురం గెలుపు గ్యారెంటీ అని తెల్చిన నేషనల్ సర్వే?

sharma somaraju
RRR: రాష్ట్రంలో వైసీపీకి, సీఎం జగన్మోహనరెడ్డికి కొరకరాని కొయ్యగా తయారైన రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు తన రాజకీయ వ్యూహాన్ని తేల్చి చెప్పేశారు. వైసీపీ అధిష్టానం తన పై అనర్హత వేటు వేయిస్తుందో చూద్దాం...
టాప్ స్టోరీస్

‘ఆసైన్డ్ ల్యాండ్స్ జోలికి వస్తే సహించం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: అసైన్డ్ ల్యాండ్స్ జోలికి ప్రభుత్వం వస్తే సహించేది లేదనీ, ఉద్యమం తీవ్రతరం చేసి సత్తా చూపుతామనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
టాప్ స్టోరీస్

‘జాతీయ స్థాయికి అమరావతి ఉద్యమం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళతామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశంపై జగన్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు...
న్యూస్

రాజధానిపై పాలకొల్లులో ప్రజాబ్యాలెట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామంలో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ రామ్మోహన్‌ల ఆధ్వర్యంలో ఈ ప్రజా...
టాప్ స్టోరీస్

ఏడాదిలోపు భారతి సిఎం: జెసి సంచలన వ్యాఖ్యలు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సిఎం జగన్ తీరుపై టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ జెసి చేసిన వ్యాఖ్యలు...
రాజ‌కీయాలు

మూడు రాజధానులు బోగస్: బుద్ధా

Mahesh
విజయవాడ: మూడు రాజధానులు బోగస్ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్...
టాప్ స్టోరీస్

‘గురుదక్షిణగానే విశాఖకు రాజధాని తరలింపు’

Mahesh
అమరావతి: విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందుకు గురుదక్షిణగానే సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించాలనే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం...
టాప్ స్టోరీస్

‘అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. చినకాకాని...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సకలజనుల సమ్మె!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న రైతుల ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు 17వ రోజుకు చేరాయి. ఆందోళనలో భాగంగా...
రాజ‌కీయాలు

‘కాలయాపనకే కమిటీలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వేసిన కమిటీలు కేవలం కాలయాపనకేననీ, ఇవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏపిలో జగన్...
టాప్ స్టోరీస్

రాజధానిపై కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపిలో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనబడుతున్నది. రాజధాని తరలింపు అంశంపై అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున...
టాప్ స్టోరీస్

పోలీసుల పహారాలో అమరావతి

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం తీవ్రదూరం దాలుస్తోంది. రైతుల ఆందోళనలు శుక్రవారంతో పదో రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్...
టాప్ స్టోరీస్

‘క్యాపిటల్’ కేబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ సమావేశానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే...
టాప్ స్టోరీస్

‘న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు’

sharma somaraju
కర్నూలు: ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందనీ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అన్న పేర్లు గతంలో ఏక్కడా వినలేదనీ బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన వైసిపి...
టాప్ స్టోరీస్

పవన్ కళ్యాణ్ ఏమయినట్లు!?

sharma somaraju
అమరావతి: అమరావతి ప్రాంతంలోని రైతాంగం తొమ్మిది రోజులుగా తీవ్ర ఆందోళన చెందుతూ రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పక్కకు కన్నెత్తి చూడకపోవడం ఏమిటి? ఆయన ఎక్కడ ఉన్నారు?...
న్యూస్

పెనుమాక రైతు ఆత్మహత్యాయత్నం

sharma somaraju
అమరావతి: తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజధాని కోసం నాలుగు ఎకరాల భూమిని లాండ్ పూలింగ్‌లో ఇచ్చిన రైతు రమేష్ కుమార్ రాజధాని తరలింపుపై...
టాప్ స్టోరీస్

కేంద్రం జోక్యం చేసుకుంటుందా!?

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుంది అన్నది రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి రాజధాని ప్రాంత రైతుల...
టాప్ స్టోరీస్

మందడంలో ఉద్రిక్తత

sharma somaraju
అమరావతి: రాజధానిని మార్చవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనల కోసం షామియానా వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే మంత్రులు, అధికారులకు ఇబ్బందులు కల్గించవద్దని రైతులను పోలీసులు కోరారు.కేబినెట్‌...
టాప్ స్టోరీస్

‘జగన్ రెడ్డి కాదు పిచ్చి రెడ్డి అంటారు జాగ్రత్త’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి ఒకప్పటి తుగ్లక్ లాగా రాజధాని మారిస్తే నిన్నూ అదే పేరుతో పిలుస్తారు. జగన్ రెడ్డి అంటారో లేక పిచ్చి రెడ్డి అంటారో నువ్వే చూడు ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి...
టాప్ స్టోరీస్

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం ప్రకటనపై...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్న టీడీపీ నేత

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై విపక్ష తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంటే… పార్టీకి చెందిన...
టాప్ స్టోరీస్

అమరావతిపై టిడిపి రౌండ్ టేబుల్

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఇష్యూని లైవ్‌లో ఉంచాలని టిడిపి ప్రయత్నం చేస్తున్నది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి డోలాయమానంలో పడిన విషయం తెలిసిందే. అమరావతి నుండి రాజధాని తరలిపోతుందన్న విధంగా మంత్రుల...
టాప్ స్టోరీస్

మరింత గందరగోళంలో అమరావతి!

sharma somaraju
అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని ‌మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఫ్రభుత్వం భూసమీకరణ...