Breaking: ఈ నెల 31న సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక...
AP Cabinet Meet: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీలో మొత్తం 45 అంశాలపై...
AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఈ నెల 15వ తేదీ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు మంత్రులకు చెప్పేశారు. త్వరలోనే విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇటీవల జగన్ చెప్పిన విషయం...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఇవేళ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్...
ఏపి కెేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. 13న ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సచివాలయంలో...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఈ రోజు (బుధవరం) ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్ లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో...
Breaking: ఏపి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిపిన కేబినేట్ భేటీ ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ లో చర్చించారు. ప్రధానంగా...
Vijayawada, AP: ఈ నెల 13న ఏపి కేబినెట్ భేటీ (AP Cabinet Meet) జరగనుంది. మంత్రివర్గ పునర్విభజన తరువాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ ఇది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన...
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తున్న నేపథ్యంలో కేబినెట్ లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు....
AP Cabinet Meeting: ఏపి కేబినెట్ భేటీ సమయం మారింది. తొలుత ఈ నెల 7వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ అయ్యింది. వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ లో మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం జరిగింది. 2022-23 వార్షిక బడ్జెట్ కు...
Breaking: ఈ నెల 11న (శుక్రవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఏపి కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో శుక్రవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రిమండలి అత్యవసర...
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన బుధవారం (28వ తేదీ) ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం కానుంది. ఎజెండాలోని పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. అన్ లైన్...
Breaking News: నది జలాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రాజెక్టులు పట్టేస్తుంది అంటూ ఎప్పటినుండో ఏపీ రాష్ట్రానికి...
Ap Cabinet Meeting: దాదాపు చాలా నెలల తర్వాత ఏపీ క్యాబినెట్ సమావేశం నేడు జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాక్ లో సమావేశమయ్యారు. ఉదయం ప్రారంభమైన కేబినెట్ సమావేశం...
AP Cabinet Meeting: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్, బాధితులకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై ముఖ్యమంత్రి వైఎస్...
నేడు జరిగిన ఏపీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వర్గ సమావేశంలో జగన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది రైతు భరోసా మూడో విడత అమలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది విడత కు రెండు...
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఆ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు, కీలక చర్చలు జరిగాయి. మంత్రులు ప్రస్తావించిన అనేక అంశాలపై సీఎం జగన్ సూటిగా నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు రెండున్నర గంటలు...
అమరావతి లో నేడు ఏపీ కేబినెట్ సమావేశం రెండు గంటలపాటు జరగ్గా చివరికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయమై అంతా ఒక కొలిక్కి వచ్చారు. 25 జిల్లాలతో పాటు అరకు ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే పరిపాలనా వికేంద్రీకరణకు ముందడుగులు వేస్తున్నది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయినప్పటికీ నుండే వికేంద్రీకరణ పనులు ప్రారంభం అయినట్టు ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటికి క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. భోగాపురం ఎయిర్పోర్టు,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించి బిల్లులను ఆమోదించకుండా ఇబ్బంది పెడుతున్న శాసనమండలిపై వేటు వేయాలన్న కృత నిశ్చయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది....
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: విజయనగర సామ్రాజ్యం 350 ఏళ్లు పాలించినా ప్యాలెస్లు లేవని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజమహాల్స్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
విజయవాడ: రాజధాని జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు ఆయన ఇంటివద్దే అడ్డుకున్నారు. బయటకు...
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ, టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేయనున్న...
అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోంది. హైపవర్ కమిటీ నివేదిక, సిఫార్సులపై కేబినెట్ చర్చించిస్తున్నట్లు తెలుస్తోంది....
అమరావతి: ఏపీ రాజధాని అంశమై ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేయనుంది. అసెంబ్లీ, కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు సోమవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 9...
అమరావతి: ఏపి మంత్రివర్గ సమావేశాన్ని మరల 20వ తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు.తొలుత ఈ నెల 20వ తేదీన జరుగు మంత్రివర్గ సమావేశాన్ని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. వ్యూహాత్మకంగా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనవసరమైన న్యాయపరమైన చిక్కులు...
అమరావతి: ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 9.30కి సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం కేబినెట్ తెలపనుంది. అదే రోజు ఉదయం 11...
అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. జనవరి 20న ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆరోజున హైపవర్ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అమరావతిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక సిద్ధమైంది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని బీసీజీ ప్రతినిధులు కలిసి, ఈ నివేదిక అందజేయనున్నారు. ఈ...
హైదరాబాద్: ఏపి రాజధాని అమరావతిలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ దృష్టికి బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీసుకువెళ్లారు. శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సుమారు అరగంటకుపైగా జరిగిన వీరి భేటీలో...
అమరావతి: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్ రావు కమిటీ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో నిశితంగా చర్చిస్తున్నారు....
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన...
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం తీవ్రదూరం దాలుస్తోంది. రైతుల ఆందోళనలు శుక్రవారంతో పదో రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి జగనన్న విద్యాదీవెన పధకం కింద రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్ధులందరికీ ఫీజు రీఇంబర్స్మెంట్ కోసం సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్,ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే,బీఈడీ లాంటి కోర్సులకూ...
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. టిడిపి ప్రభుత్వ...
అమరావతి: మీడియాపై కొరఢా జులిపించే విదంగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం జర్నలిస్ట్ సంఘాలకు మింగుడు పడటం లేదు. మీడియాను అదుపులో పెట్టేందుకు గతంలో వై ఎస్...
అమరావతి: మంత్రివర్గ సమావేశం నిర్వహణపై నివేదికలను సిద్ధం చేసేందుకు గాను గురువారం వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రమణ్యం స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టారు. ఈ సమావేశానికి అన్ని...