NewsOrbit

Tag : ap cabinet meeting

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ

sharma somaraju
Breaking: ఈ నెల 31న సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన  జరిగే ఈ సమావేశంలో పలు కీలక...
న్యూస్

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ .. కీలక నిర్ణయాలు ఇవే

sharma somaraju
AP Cabinet Meet: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీలో మొత్తం 45 అంశాలపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meet: ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ .. ఆ రోజు క్లారిటీ ఇవ్వనున్నారా..

sharma somaraju
AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఈ నెల 15వ తేదీ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కేబినెట్ లో జగన్ కీలక వ్యాఖ్యలు .. మంత్రుల్లో గుబులు .. ఆ ఒక్కటీ కీలకం

sharma somaraju
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు మంత్రులకు చెప్పేశారు. త్వరలోనే విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇటీవల జగన్ చెప్పిన విషయం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నేడు ఏపి కేబినెట్ భేటీ.. ప్రధాన చర్చ ఆ అంశాలపైనే..?

sharma somaraju
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఇవేళ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈ నెల 13న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ..?

sharma somaraju
ఏపి కెేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. 13న ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సచివాలయంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపి కేబినెట్ భేటీ

sharma somaraju
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఈ రోజు (బుధవరం) ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్ లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఏపి కేబినెట్ ఆమోదం

sharma somaraju
Breaking:  ఏపి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిపిన కేబినేట్ భేటీ ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ లో చర్చించారు. ప్రధానంగా...
Andhra Pradesh Telugu News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meet: ఈ నెల 13న ఏపి కేబినెట్ భేటీ

sharma somaraju
Vijayawada, AP: ఈ నెల 13న ఏపి కేబినెట్ భేటీ  (AP Cabinet Meet) జరగనుంది. మంత్రివర్గ పునర్విభజన తరువాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ ఇది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ దైవం

AP Cabinet Meeting: ముగిసిన ఏపి కేబినెట్ భేటీ..24 మంది మంత్రుల రాజీనామా..ఆమోదించిన కీలక అంశాలు ఇవీ

sharma somaraju
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తున్న నేపథ్యంలో కేబినెట్ లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meeting: ఏపి కేబినెట్ భేటీ సమయం మార్పు..మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్..!!

sharma somaraju
AP Cabinet Meeting: ఏపి కేబినెట్ భేటీ సమయం మారింది. తొలుత ఈ నెల 7వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meeting: 2022 – 23 వార్షిక బడ్జెట్ కు ఏపి కేబినెట్ ఆమోదం.. బడ్జెట్ లో మహిళా సంక్షేమం, వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం.

sharma somaraju
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ అయ్యింది. వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ లో మంత్రిమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం జరిగింది. 2022-23 వార్షిక బడ్జెట్ కు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: రేపు ఉదయం ఏపి కేబినెట్ అత్యవసర భేటీ..

sharma somaraju
Breaking: ఈ నెల 11న (శుక్రవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఏపి కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో శుక్రవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రిమండలి అత్యవసర...
న్యూస్

CM YS Jagan: రేపు ఏపీ కేబినెట్ భేటీ …! పలు కీలక అంశాలపై చర్చ ..!! 

sharma somaraju
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన బుధవారం (28వ తేదీ) ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం కానుంది. ఎజెండాలోని పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. అన్ లైన్...
న్యూస్ రాజ‌కీయాలు

Breaking News: రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం పై ఏపీ కేబినెట్ తీర్మానం..!!

P Sekhar
Breaking News: నది జలాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రాజెక్టులు పట్టేస్తుంది అంటూ ఎప్పటినుండో ఏపీ రాష్ట్రానికి...
న్యూస్ రాజ‌కీయాలు

Ap Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. సంచలన నిర్ణయాలు..!! 

P Sekhar
Ap Cabinet Meeting: దాదాపు చాలా నెలల తర్వాత ఏపీ క్యాబినెట్ సమావేశం నేడు జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాక్ లో సమావేశమయ్యారు. ఉదయం ప్రారంభమైన కేబినెట్ సమావేశం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Cabinet Meeting: రేపు ఏపి కేబినెట్ భేటీ…!చర్చించే అంశాలు ఇవే..?

sharma somaraju
AP Cabinet Meeting: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్, బాధితులకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై ముఖ్యమంత్రి వైఎస్...
న్యూస్ సినిమా

అన్నీ రంగాలకి చేయూత..! ఏపీ క్యాబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయాలివే…

arun kanna
నేడు జరిగిన ఏపీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వర్గ సమావేశంలో జగన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది రైతు భరోసా మూడో విడత అమలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది విడత కు రెండు...
Featured న్యూస్

వహ్వా..! జగన్ నిర్ణయాలు..! క్యేబినెట్ లో కీలక చర్చలు..!!

Srinivas Manem
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఆ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు, కీలక చర్చలు జరిగాయి. మంత్రులు ప్రస్తావించిన అనేక అంశాలపై సీఎం జగన్ సూటిగా నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు రెండున్నర గంటలు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం..! కొత్త జిల్లాల ఏర్పాటు పై ఆసక్తికర నిర్ణయాలు..

arun kanna
అమరావతి లో నేడు ఏపీ కేబినెట్ సమావేశం రెండు గంటలపాటు జరగ్గా చివరికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయమై అంతా ఒక కొలిక్కి వచ్చారు. 25 జిల్లాలతో పాటు అరకు ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు...
టాప్ స్టోరీస్

చకచకా వికేంద్రీకరణ పనులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే పరిపాలనా వికేంద్రీకరణకు ముందడుగులు వేస్తున్నది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయినప్పటికీ నుండే వికేంద్రీకరణ పనులు ప్రారంభం అయినట్టు ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ...
టాప్ స్టోరీస్

శాసనమండలి రద్దుకు ఏపి కేబినెట్ ఆమోదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటికి క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. భోగాపురం ఎయిర్‌పోర్టు,...
టాప్ స్టోరీస్

27న ఏపి కేబినెట్ భేటీ:మండలి రద్దు కేనా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించి బిల్లులను ఆమోదించకుండా ఇబ్బంది పెడుతున్న శాసనమండలిపై వేటు వేయాలన్న కృత నిశ్చయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది....
టాప్ స్టోరీస్

‘వికేంద్రకరణతోనే అభివృద్ధి సాధ్యం’

Mahesh
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘ఏపికి రాజభవనాలు అవసరం లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: విజయనగర సామ్రాజ్యం 350 ఏళ్లు పాలించినా ప్యాలెస్‌లు లేవని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజమహాల్స్...
టాప్ స్టోరీస్

పవన్‌కు షాక్.. మూడు రాజధానులకు ఓటేస్తానన్న రాపాక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
న్యూస్

అసెంబ్లీ ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తత!

Mahesh
విజయవాడ: రాజధాని జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు ఆయన ఇంటివద్దే అడ్డుకున్నారు. బయటకు...
టాప్ స్టోరీస్

చలో అసెంబ్లీ టెన్షన్..టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ, టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేయనున్న...
టాప్ స్టోరీస్

అత్యంత గోప్యంగా ఏపీ కేబినెట్ ఎజెండా!

Mahesh
అమరావతి: ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చ జరుగుతోంది. హైపవర్ కమిటీ నివేదిక, సిఫార్సులపై కేబినెట్ చర్చించిస్తున్నట్లు తెలుస్తోంది....
టాప్ స్టోరీస్

రాజధానిపై కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ!

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని అంశమై ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేయనుంది. అసెంబ్లీ, కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు సోమవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 9...
టాప్ స్టోరీస్

20నే ఏపి కేబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ఏపి మంత్రివర్గ సమావేశాన్ని మరల 20వ తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు.తొలుత ఈ నెల 20వ తేదీన జరుగు మంత్రివర్గ సమావేశాన్ని...
టాప్ స్టోరీస్

ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. వ్యూహాత్మకంగా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనవసరమైన న్యాయపరమైన చిక్కులు...
టాప్ స్టోరీస్

20న ఏపీ కేబినెట్ భేటీ

Mahesh
అమరావతి: ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 9.30కి సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం కేబినెట్ తెలపనుంది. అదే రోజు ఉదయం 11...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై ఈ నెల 20నే ప్రభుత్వ ప్రకటన!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. జనవరి 20న ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆరోజున హైపవర్‌ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది....
టాప్ స్టోరీస్

రాజధానిపై ‘బోస్టన్’ నివేదిక సిద్ధం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అమరావతిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక సిద్ధమైంది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని బీసీజీ ప్రతినిధులు కలిసి, ఈ నివేదిక అందజేయనున్నారు. ఈ...
న్యూస్

‘రాష్ట్రపతి దృష్టికి రాజధాని’

sharma somaraju
హైదరాబాద్: ఏపి రాజధాని అమరావతిలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ దృష్టికి బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీసుకువెళ్లారు. శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సుమారు అరగంటకుపైగా జరిగిన వీరి భేటీలో...
టాప్ స్టోరీస్

రాజధానిపై నిర్ణయమేంటి ?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో నిశితంగా చర్చిస్తున్నారు....
రాజ‌కీయాలు

మౌనదీక్షకు కూర్చున్న కన్నా

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన...
టాప్ స్టోరీస్

పోలీసుల పహారాలో అమరావతి

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటం తీవ్రదూరం దాలుస్తోంది. రైతుల ఆందోళనలు శుక్రవారంతో పదో రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్...
టాప్ స్టోరీస్

ఇకపై జగనన్న విద్యా దీవెన..వసతి దీవెన!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి జగనన్న విద్యాదీవెన పధకం కింద రాష్ట్రంలో చదువుకుంటున్న  విద్యార్ధులందరికీ ఫీజు రీఇంబర్స్‌మెంట్ కోసం సాయం అందించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్,ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే,బీఈడీ లాంటి కోర్సులకూ...
టాప్ స్టోరీస్

బాలకృష్ణ వియ్యంకుడికి ఇచ్చిన భూములు వెనక్కి!

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. టిడిపి ప్రభుత్వ...
టాప్ స్టోరీస్

మీడియాపై జగన్ కొరడా!

sharma somaraju
అమరావతి: మీడియాపై కొరఢా జులిపించే విదంగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం జర్నలిస్ట్ సంఘాలకు మింగుడు పడటం లేదు. మీడియాను అదుపులో పెట్టేందుకు గతంలో వై ఎస్...
న్యూస్

ఎజెండా స్క్రీనింగ్ సమావేశం

sharma somaraju
అమరావతి: మంత్రివర్గ సమావేశం నిర్వహణపై నివేదికలను సిద్ధం చేసేందుకు గాను గురువారం వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్‌వి సుబ్రమణ్యం స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టారు. ఈ సమావేశానికి అన్ని...