కేబినెట్ లో జగన్ కీలక వ్యాఖ్యలు .. మంత్రుల్లో గుబులు .. ఆ ఒక్కటీ కీలకం
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు మంత్రులకు చెప్పేశారు. త్వరలోనే విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇటీవల జగన్ చెప్పిన విషయం...