అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ పత్రికా స్వేచ్చకు భంగం కల్గించేలా వైసిపి...