NewsOrbit

Tag : amaravati farmers about jagan

టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు సిఎం జగన్ భరోసా

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు...
న్యూస్

‘రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు’

sharma somaraju
అమరావతి: రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని టాలీవుడ్ నటుడు శివకృష్ణ అన్నారు. రాజధాని కోసం మందడం గ్రామంలోని రైతులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదివారం అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా...
న్యూస్

‘అమరావతి రైతుల ఓదార్పు మాటేంటి!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం రాధ తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం...
న్యూస్

రాజధాని పోరాటంలో మరో రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుతో శనివారం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి గోపాలరావు అర ఎకరం భూమిని...
రాజ‌కీయాలు

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి లోకేష్‌ బయటకు వస్తే అరెస్ట్‌...
టాప్ స్టోరీస్

టాలివుడ్ నటులకు అమరావతి సెగ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి రాజధాని అమరావతి అంశంపై 24 రోజులుగా పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన నిర్వహిస్తున్నా తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎవరూ ముందుకు రాకపోవడంతో జై ఆంధ్రప్రదేశ్...
టాప్ స్టోరీస్

గుడికి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలా?

Mahesh
అమరావతి: విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలకు పరాకాష్ట...
టాప్ స్టోరీస్

రాజధానిలో రైతులపై లాఠీఛార్జ్!

Mahesh
తుళ్లూరు: రాజధాని అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు తుళ్లూరు, మందడంతో పాటు రాజధాని గ్రామాల మహిళలు, రైతులు ర్యాలీగా బయల్దేరగా.. మధ్యలోనే పోలీసులు...
న్యూస్

రాజధానిలో రైతు కూలీ ఆత్మహత్య

Mahesh
అమరావతి: రాజధాని అమరావతి కోసం మందడంలో ఓ రైతు కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని తరలిపోతుందంటూ గత కొద్దిరోజులుగా మానసిక ఆందోళనకు గురైన వేమూరి గోపి(20) అనే రైతుకూలీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని...
టాప్ స్టోరీస్

‘ గ్రామాల్లో ఎందుకీ యుద్ధవాతావరణం’!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కవాతు నిర్వహించడంపై...
న్యూస్

విజయవాడలో 144 సెక్షన్ అమలు

Mahesh
విజయవాడ: అమరావతి రైతుల ఆందోళన ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. విజయవాడలో 144 సెక్షన్ విధించారు. నిన్నటి నుంచే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసనలకు...
టాప్ స్టోరీస్

రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేతల అరెస్ట్

Mahesh
అమరావతి: రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.శుక్రవారం ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గగుడికి రైతులు పాదయాత్ర తలపెట్టారు. కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు....
టాప్ స్టోరీస్

అమరావతి ఎఫెక్ట్:ఏపి పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ నోటీసు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఇటీవల అమరావతి ప్రాంతంలో జరిగిన ఘటనలను జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా  స్వీకరించి ఏపి పోలీసులకు నోటీసు జారీ చేసింది. మహిళా రైతుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన...
న్యూస్

మరో 16మంది రాజధాని రైతుల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:రాజధాని ఆందోళనలో పాల్గొన్న రైతుల అరెస్టులు కొనసాగుతున్నాయి. వెలగపూడి,మందడం, మల్కాపురం గ్రామాలకు చెందిన 16మంది రైతులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని ఆందోళన అంశంపై మాట్లాడదామని  రైతులను చిలకలూరిపేట...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
న్యూస్

రాజధాని ఎఫెక్ట్:గుంటూరులో విద్యాసంస్థల బంద్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించాయి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జెఎసి   పిలుపు మేరకు నేతలు బస్టాండ్ సెంటర్...
న్యూస్

రాజధానిపై 6న హైపర్ కమిటీ తొలి భేటీ

sharma somaraju
అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణతో సహా కీలకమైన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ ఈ నెల ఆరవ...
టాప్ స్టోరీస్

రాజధానిలో నోటీసుల రగడ: రైతుల్లో ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి ప్రాంతం వెలగపూడి, మాల్కాపురం గ్రామాల్లో రైతులకు పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలాన్ని రేపుతున్నాయి, పలువురు రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హత్యాయత్నంతో సహా పలు సెక్షన్‌ల...
టాప్ స్టోరీస్

‘గాజులు కాదు…భూములు ఇవ్వండి’

Mahesh
విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన...
రాజ‌కీయాలు

రాజధానిపై పెద్దలు మాట వినండి

Mahesh
అమరావతి: అమరావతిని తరలించాలన్న దురాలోచన మానుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటనపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘ ముఖ్యమంత్రి గారు.....
న్యూస్

తెనాలి పిఎస్ వద్ద ఆలపాటి దర్నా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురు రైతులను తెనాలి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రైతుల అరెస్టును నిరసిస్తూ టిడిపి నేత ఆలపాటి రాజా పోలీస్ స్టేషన్...
రాజ‌కీయాలు

ఏపీలో ప్రజలు సంతోషంగా లేరు!

Mahesh
గుంటూరు: మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజధాని ప్రాంత రైతులు గుంటూరులో కన్నాను కలిశారు. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

నేతలు చేసిన తప్పుకు రైతులు నష్టపోవాలా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వేల ఎకరాల్లో అవకతవకలు జరిగి ఉండొచ్చని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. ఏపీకి మూడు...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రాజధాని రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. తూళ్లురులో నిర్వహిస్తున్న మహాధర్నాకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంతో రాష్ట్ర...
టాప్ స్టోరీస్

‘రాజధానికై జెఎసిగా పోరాడుదాం’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి కోసం కుల, మతాలకు అతీతంగా  అందరం జెఎసిగా ఏర్పడి పోరాడుదామని టిడిపి నేతలు దూళిపాళ నరేంగ్ర, తెనాలి శ్రవణ్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజధాని అమరావతిని మార్చవద్దంటూ మందడలో రైతులు...
రాజ‌కీయాలు

జగన్ గొప్ప బహుమతి ఇచ్చారు

Mahesh
విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు తన జన్మదినం సీఎం జగన్ గొప్ప బహుమతి ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం జగన్ జన్మదినోత్సవం...
టాప్ స్టోరీస్

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

ఆందోళనలతో అట్టుడుకుతున్న అమరావతి

sharma somaraju
అమరావతి: నిరసనలు, నిరాహార దీక్షలు, ఆందోళనతో అమరావతి అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై నిరసనలు తెలుపుతున్నాయి. రాజధాని కోసం తమ విలువైన భములు పణంగా పెట్టి...
టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే గోపిరెడ్డికి రాజధాని రైతుల హాట్సాఫ్

sharma somaraju
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటనతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతాంగానికి వైసిపి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హీరో అయ్యారు. అధికార పార్టీ నుండి మొట్టమొదటి సారిగా...
టాప్ స్టోరీస్

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు...
టాప్ స్టోరీస్

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. రాజధాని భూములు...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టవద్దు’

sharma somaraju
గుంటూరు:  తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...