(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందనే...
అమరావతి: ఈ నెల 23వ తేదీతో చంద్రబాబు రాజకీయ నిరుద్యోగిగా మారబోతున్నారనీ, ఆయనకు ఉపాధి కల్పించే స్థితిలోనూ ఎవరూ లేరంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి ఎద్దేవా చేశారు. ట్విట్టర్ వేదికగా బుధవారం...
ఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంపై నిందలు వేయటం మాని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ హితవు పలికారు. సంపత్ బుధవారం...
అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలు సంఘం చుట్టూ తిరుగుతున్నాయి. ఈవిఎంలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవిఎంల...
ఢిల్లీ: తనపై కేసు ఉండటాన్ని సాకుగా చూపి తనని మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన టిడిపి ఎంపి...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిఎంల పని తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశం అవ్వటంపై వైసిపి రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస...
ఢిల్లీ: ఇవిఎంల పనితీరుపై టిడిపి సాంకేతిక నిపుణులతో చర్చించేందుకు సిద్దమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఇసి శనివారం రాత్రి టిడిపికి లేఖ పంపింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల మొరాయింపు,...
ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు శనివారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో...
అమరావతి, ఏప్రిల్ 13: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.కేంద్ర ఎన్నకల సంఘాన్ని కల్సేందుకు టిడిపి ప్రతినిధి బృందంతో కలిసి చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుండి...