NewsOrbit

Tag : aravind kejriwal

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

అమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ .. రూ.164 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడు సార్లు అధికారం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నిత్యం సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. బీజేపీ...
రాజ‌కీయాలు

AAP: ఆ రాష్ట్రాన్ని టార్గెట్ గా పెట్టుకున్నా కేజ్రీవాల్..!!

sekhar
AAP: 2012లో ఆమ్ ఆద్మీ పార్టీనీ అరవింద్ కేజ్రీవాల్ స్థాపించారు. అప్పట్లో దేశంలో యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో .. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్షకు దిగిన సమయంలో కేజ్రీవాల్ పాల్గొని...
న్యూస్

Delhi CM: కరోనా బరినపడ్డ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌

somaraju sharma
Delhi CM: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలను విధిస్తున్నారు. అనేక మంది ప్రముఖులు, రాజకీయ పార్టీల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Prasanth Kishore: అందర్నీ కలిపేసి.. ప్రధానిని డిసైడ్ చేసేసి.. దేశాన్ని ఏలేసి.. వామ్మో – పీకే అతి పెద్ద ప్లాన్..!!

Srinivas Manem
Prasanth Kishore:  పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ తెలుగు రాజకీయాలకు బాగా తెలిసిన పేరు.. తెలుగే కాదు దేశ రాజకీయాలు మొత్తానికి బాగా తెలిసిన పేరు.. కేవలం బుర్రలో ఆలోచనలతో రాజకీయాలను శాసించి, సీఎం...
జాతీయం న్యూస్

Delhi: మందు ప్రియులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్

Srinivas Manem
Delhi: ప్రస్తుత కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో డిల్లీ సర్కార్ మందు బాబులకు గుడ్ న్యూస్ అందించింది. ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయాలకు కేజ్రీవాల్ సర్కార్ అనుమతి ఇచ్చింది. వెబ్ పోర్టల్ లేదా యాప్...
జాతీయం న్యూస్

Corona Effect: కరోనా నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. !!

somaraju sharma
Corona Effect: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్...
Featured రాజ‌కీయాలు

కేసీఆర్ ఆగవోయ్..! ఆ విషయంలో చంద్రబాబు తర్వాత ముమ్మాటికీ జగనే…!!

Srinivas Manem
కేసీఆర్ ఓ పెద్ద మూడిష్టు… ఎప్పుడు ఎవరిపై, ఏ అంశంపై దాడి చేస్తారో తెలియదు. ఎప్పుడు కనిపిస్తేరో, లేదో కూడా తెలియదు..! ఓ సారి ప్రతిపక్షాలను ఆడుకుంటారు.., మరోసారి వీళ్ళు మాకు పోటీనే కాదు...
న్యూస్

బ్రేకింగ్ : ఢిల్లీ ఆరోగ్య మంత్రి పరిస్థితి విషమం..! చివరి ప్రయత్నంగా వైద్యులు ఏం చేయనున్నారంటే…

arun kanna
మూడు రోజుల క్రితం ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి వైరస్ 50 ఏళ్లకు పైబడిన...
న్యూస్

బ్రేకింగ్ : దిల్లీ వైద్య శాఖా మంత్రికి కరోనా..! 

arun kanna
దేశ రాజధాని రాష్ట్రమైన ఢిల్లీలో లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరును గమనిస్తూనే ఉన్నాం. గత 24 గంటల్లో దేశంలో నమోదు మరణాల్లో ఒక్క ఢిల్లీ నుంచే 25 శాతం మరణాలు సంభవించడం గమనార్హం....
న్యూస్

హాస్పిటల్ బెడ్ లు ఖాళీ లేవు :  కరోనాకోసం హోటల్ రూమ్ లు

arun kanna
గత మూడు రోజులుగా దేశంలో వరుసగా దాదాపు 10 వేల కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ఢిల్లీలోని హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. ఢిల్లీ మహానగరంలో ఏ ఒక్క హాస్పిటల్...
న్యూస్

బ్రేకింగ్: ఢిల్లీ ముఖ్యమంత్రికి కరోనా లక్షణాలు

arun kanna
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్ని దేశాల లోని ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు మరియు ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. గతంలో ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఈ వైరస్...
న్యూస్

కేజ్రీవాల్ సర్కార్ మీద ఎప్పటికీ మాయని మచ్చ !

somaraju sharma
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన హింసాకాండ, విధ్వంసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగులుతోంది. ఆ హింస, విధ్వంసం కేసుల్లో విచారణ జరుపుతోన్న పోలీసులు...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘టాంపరింగ్’ టెన్షన్!?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందనే...
వ్యాఖ్య

చీపురు చూపుతున్న దారి!

Siva Prasad
నేను స్వచ్ఛమైన నీటి సరఫరా అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను కారు  చౌకగా నిరంతర కరెంటు అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను సకల సదుపాయాలతో సర్కారీ బడులు అంటున్నాను...
టాప్ స్టోరీస్

హస్తిన సీటు… ఎవరికో ఓటు…!

somaraju sharma
పొలిటికల్ మిర్రర్  దేశ రాజధానిలో రాజకీయం రాజుకుంది…! నాయకుల వాగ్బాణాలు ఎదుటి వారిపైకి దూసుకెళ్తుంటే.., వాగ్ధానాలు జువ్వల్లాగా గాలిలో ఎగురుతున్నాయి. నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, హస్తిన ప్రజలు మాత్రం విభిన్న తీర్పు ఇస్తుంటారు....
టాప్ స్టోరీస్

‘ఆయన దోపిడీ దారులకే కాపలాదారు’

somaraju sharma
విశాఖ, మార్చి 31: ప్రధాని నరేంద్ర మోది ప్రజలకు చౌకీదార్ కాదనీ, దోపిడీ దారులకు కాపలాదారు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా విమర్శించారు. విశాఖ మున్సిపల్ మైదానంలో ఆదివారం రాత్రి...
రాజ‌కీయాలు

‘మోది పోవాలి..చంద్రబాబు రావాలి’

sarath
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వస్తుంటాయి,పోతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ను మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దే సత్తా చంద్రబాబుకే ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ గురువారం రాష్ట్రంలో పలు చోట్ల టిడిపికి మద్దతుగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల...
టాప్ స్టోరీస్

వాళ్ళు ఏకమయ్యారు: ఆప్

sarath
ఢిల్లీ మార్చి 5 : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్‌) తో పొత్తు ఉండదని ప్రకటించిన కాంగ్రెస్‌పై ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బిజెపి, కాంగ్రెస్‌...
టాప్ స్టోరీస్

‘సీట్లు లెక్క పెట్టుకుంటున్నారు’

Siva Prasad
పొరుగుదేశంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య యధావిధిగా రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే కార్యక్రమాలలో తలమునకలవుతున్నందుకు ప్రధానిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిన్న కూడా ముందే నిర్ణయించిన రోజువారీ కార్యక్రమాలకు హజరయిన మోదీ ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

‘ఆప్’తో పొత్తు ఇప్పటి వరకు లేదు – షీలాదీక్షిత్

somaraju sharma
ఢిల్లీ, జనవరి 16: ఇప్పటి వరకు ‘ఆప్’‌తో చర్చలు జరగలేదు, రానున్న రోజుల్లో ఎమి జరుగుతుంతో వేచి చూడాలి అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ అన్నారు. ఢిల్లీ ప్రదేశ్...
టాప్ స్టోరీస్ న్యూస్ వీడియోలు

మై వాపస్ ఆవూంగా…

Siva Prasad
సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక జవాను పాడిన పాట ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోంది. 1997లో వచ్చిన ‘బోర్డర్’ చిత్రంలోని ‘మై వాపస్ ఆవూంగా’ పాటను బిఎస్‌ఎఫ్ జవాను సురీందర్ సింగ్ పాడుతుండగా...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సిఎమ్ దీక్షకు దిగకూడదా?

Siva Prasad
  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరాహారదీక్షలకూ ధర్నాలకూ దిగకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఒకే ఒక్క మాటతో పిటిషన్‌ను తోసిపుచ్చారు....