అమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ .. రూ.164 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడు సార్లు అధికారం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నిత్యం సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. బీజేపీ...