నేను స్వచ్ఛమైన నీటి సరఫరా అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను కారు చౌకగా నిరంతర కరెంటు అంటున్నాను వారు షాహీన్ బాగ్ అంటున్నారు నేను సకల సదుపాయాలతో సర్కారీ బడులు అంటున్నాను...
మొన్నామధ్య కర్నూలులో జరిగిన పోతులూరి వీరబ్రహ్మం సభలో నేను మాట్లాడుతూ ఈ కాలంలో వీరబ్రహ్మం వుంటే గుడిలో కాదు, జైల్లో వుండేవాడని అన్నాను. చాలా మంది చప్పట్లు కొట్టారు. అంటే నా మాటల్లోని అంతరార్థాన్ని...
ఏ దేశంలో సామాన్యుడు కూడా పాలకులను నిర్భయంగా ప్రశ్నించగలడో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిమళిస్తున్నట్టు లెక్క. ఏ దేశంలో న్యాయస్థానాలు కూడా నిజాలు నిగ్గు తేల్చమని పాలకులను నిలదీయడానికి నీళ్ళు నమలాల్సిన దుస్థితి దాపురిస్తుందో...
ఎటు చూసినా ప్రజాస్వామ్యం మూడు పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న కాలంలో వున్నాం. సినిమా హాళ్ళ నిండా నిలువు కాళ్ళమీద నిలబడి జాతీయ గీతం మార్మోగుతున్న కాలంలో వున్నాం. ఆవులు దేశభక్తిని పరీక్షిస్తున్న కాలం...
వెనకటికి సత్యహరిశ్చంద్రుడు అప్పుల బాధ నుంచి తప్పించుకోడానికి భార్యనే అమ్మకానికి పెట్టాడు. కాశీపట్నం నడివీధిలో సతీమణి చంద్రమతిని నిలబెట్టి, కాశీపుర పౌరులారా భాగ్యవంతులారా ఈమె నా భార్య అని మనవి చేసుకున్నాడు. జవదాటి ఎరుగదు...