న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,...
అమరావతిః రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో జగన్ సమావేశంకానున్నారు. ఈనెల 26న కడప స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన, జనవరి 9న అమ్మ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం మళ్లీ దానిపైనే దృష్టి సారించారా ?వైసీపీ 22 మంది ఎంపీలతో మరోసారి హోదా కోసం...
దాదాపు మూడు దశాబ్దాల కిందట, 1990 దశకం మొదట్లో, ఈ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఆడవాళ్లను మొగవాళ్ళుగానూ, పిల్లల్ని పెద్దవాళ్లుగాను, మంచివాళ్లను పిచ్చివాళ్లుగాను మార్చి పారేసే మూలికా వైద్యం(?) గురించి ఈ సినిమాలో...
న్యూఢిల్లీ: బిజెపిని రెండవసారి ఘన విజయం వేపు నడిపించిన నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ ముందున్న స్థలంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ...
వెనకటికి ఒక రాజుగారు వన సంచారం చేస్తూ రాణి గారి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చారట. పట్టపు రాణి కెరటాల మీద ఉయ్యాలలూగుతూ జలకాలాడుతోంది. సరసమాడాలని బుద్ధి పుట్టింది రాజా వారికి. ఇంకేముంది రాజు...
ఏ దేశంలో సామాన్యుడు కూడా పాలకులను నిర్భయంగా ప్రశ్నించగలడో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిమళిస్తున్నట్టు లెక్క. ఏ దేశంలో న్యాయస్థానాలు కూడా నిజాలు నిగ్గు తేల్చమని పాలకులను నిలదీయడానికి నీళ్ళు నమలాల్సిన దుస్థితి దాపురిస్తుందో...
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయోధ్యలో రాముడి గుడి నిర్మించడానికి చట్టం తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో ఆశ్చర్యకరంగా బాబ్రీ మసీదు ఒకప్పుడు ఉన్న వివాదాస్పద స్థలం చుట్టుపక్కల కేంద్రం అధీనంలో...
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో బుధవారం మళ్లీ ఉద్యోగ బాద్యతలు చేపట్టిన సిబిఐ డైరక్టర్ అలోక్ వర్మ మొదటిరోజునే గతంలో జరిగిన బదిలీలు దాదాపు అన్నిటినీ రద్దు చేశారు. అలోక్ వర్మ పదవికి దూరంగా ఉన్న సుమారు...