NewsOrbit

Tag : ayodhya dispute

టాప్ స్టోరీస్

అయోధ్య తీర్పుపై రివ్యూ ఉంటుందా ఉండదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఏంపిఎల్‌బి) నేడు లక్నోలో సమావేశమవుతున్నది. రివ్యూ పిటిషన్ దాఖలు...
టాప్ స్టోరీస్

అయోధ్యలో ఏ ట్రస్ట్ ఆలయాన్ని నిర్మిస్తుంది?

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే, కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం...
టాప్ స్టోరీస్

‘భారత చరిత్రలో నిలిచిపోయే రోజు’

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

‘ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ పీవోకేనే’

Mahesh
హైదరాబాద్:అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు. రామమందిరం...
టాప్ స్టోరీస్

అయోధ్య తీర్పు అంగీకారమే: సున్నీ వక్ఫ్ బోర్డు!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే ఆలోచన లేదని సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది.  2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే...
టాప్ స్టోరీస్

‘మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఇబ్బంది లేదు’!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఏ ఒక్కరి విజయమో, ఓటమో కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా కోర్టుల్లో ఉన్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు...
న్యూస్

‘ప్రజలు సంయమనం పాటించాలి’

sharma somaraju
అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో సిఎం జగన్...
టాప్ స్టోరీస్

‘బాబరీ మసీదు విధ్వంసం నేరమే’!

Siva Prasad
న్యూఢిల్లీ: బాబరీ మసీదు కూల్చివేత చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో వివాదస్థలంలో దొంగతనంగా రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టించిన చర్య కూడా చట్టవ్యతిరేకమేనని కోర్టు పేర్కొన్నది. రామజన్మభూమి – బాబరీ...
టాప్ స్టోరీస్

అయోధ్య వివాదస్థలంలో రామాలయం..సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే అయోధ్య ట్రస్టుకు...
టాప్ స్టోరీస్

చారిత్రాత్మక అయోధ్య తీర్పు కొద్ది గంటల్లో!

Siva Prasad
న్యూఢిల్లీ: యావత్ దేశెం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి – బాబరీ మసీదు  వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్నది. అత్యంత సున్నితమైన ఈ చారిత్రాత్మక అంశంపై వచ్చే తీర్పు ఎలాంటి ఉద్రిక్తతలకూ...
టాప్ స్టోరీస్

బిక్కుబిక్కుమంటున్న అయోధ్య!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) శతాబ్దానికి పైగా నానుతున్న రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు వచ్చేవారం తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం బిక్కుబిక్కుమంటూ దాని కోసం ఎదురు చూస్తున్నది. తీర్పు...
టాప్ స్టోరీస్

తీర్పుకు యుపి రెడీగా ఉందా..జస్టిస్ గొగోయ్ సమీక్ష!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపధ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్...
టాప్ స్టోరీస్

అయోధ్య కేసు: ముస్లిం పక్షం లాయర్ గుమస్తాపై దాడి!

Siva Prasad
న్యూఢిల్లీ: అయోధ్య వివాదం కేసులో ముస్లిం కక్షిదారుల పక్షాన వాదిస్తున్నందుకు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌కు బెదిరింపులు వచ్చాయి. దానిపై ఆయన సుప్రీంకోర్టులో ఒక కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు కూడా. తాజాగా...
టాప్ స్టోరీస్

అయోధ్యపై మధ్యవర్తిత్వం విఫలం, 6 నుంచి రోజువారీ విచారణ!

Siva Prasad
న్యూఢిల్లీ: అయోధ్య  వివాదం కేసుపై ఆగస్టు ఆరవ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఏకాభిప్రాయసాధన ద్వారా  వివాదం పరిష్కారానికి తాము నియమించిన త్రిసభ్య కమిటీ ఎలాంటి పరిష్కారం సూచించలేకపోయిదని ప్రధాన...
టాప్ స్టోరీస్

అల్లర్లు ఆపే ప్రయత్నం చేశారా?

Kamesh
ప్రధానమంత్రి నరేంద్రమోదీని తొలిసారి కలిసినపుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ శ్రీశ్రీ రవిశంకర్ ఏమన్నారు? ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు చోటుచేసుకున్నాయి? 2014 ఎన్నికల్లో మోదీ అఖండ మెజారిటీతో గెలిచి భారత ప్రధాని అవుతారని...
టాప్ స్టోరీస్

అయోధ్యపై కేంద్రం పిటిషన్ చెప్పని వాస్తవాలు!

Siva Prasad
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయోధ్యలో రాముడి గుడి నిర్మించడానికి చట్టం తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో ఆశ్చర్యకరంగా బాబ్రీ మసీదు ఒకప్పుడు ఉన్న వివాదాస్పద స్థలం చుట్టుపక్కల కేంద్రం అధీనంలో...