NewsOrbit

Tag : Ap elections 2019

టాప్ స్టోరీస్

విజయగర్వంతో సభలోకి..!

Siva Prasad
అమరావతి: వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన శాసనసభ్యులపై చర్య లేనందుకు నిరసనగా రెండేళ్ల క్రితం శాసనసభను బహిష్కరించిన ఆనాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విజయగర్వంతో అదే శాసనసభలోకి సభానాయకుడిగా అడుగుపెట్టారు. 2014లో 67...
టాప్ స్టోరీస్

మంత్రి పదవికి కిడారి రాజీనామా

sharma somaraju
అమరావతి: వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్ ‌కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. చట్టసభల్లో సభ్యుడు కాని వారు మంత్రివర్గంలో స్థానం పొందితే ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా కానీ,...
టాప్ స్టోరీస్

ఇది ఢిల్లీ అమ్మాయి స‌వాల్‌!

Kamesh
న్యూఢిల్లీ: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ విసిరిన స‌వాలుకు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకాగాంధీ వాద్రా స్పందించారు. చివ‌రి రెండు ద‌శ‌ల ఎన్నిక‌ల‌లో ధైర్య‌ముంటే రాజీవ్ గాంధీ పేరు చెప్పుకొని కాంగ్రెస్ వాళ్లు బ‌రిలోకి దిగాల‌ని ప్ర‌ధాని...
రాజ‌కీయాలు

‘ఆ కోతలు ఏమయ్యాయి?’

sarath
అమరావతి: రాష్ట్రంలో టిడిపి నేతలు నేటికీ వనరుల దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి...
రాజ‌కీయాలు

‘ఉమా నాలుగు వారాలు ఓపిక పట్టు’

sarath
అమరావతి: నాలుగు వారాలు ఓపిక పడితే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరాచకాలు బయటపడతాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఉమామహేశ్వరరావుపై విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘మరో నాలుగు వారాలు...
టాప్ స్టోరీస్

‘సిఎంకు అధికారాలు లేవు’

sarath
  అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం సాధారణ ముఖమంత్రికి ఉండే అధికారాలు లేవనీ, సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా లేదనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం అన్నారు. ఎన్నికల సంఘం ఫలితాలు...
న్యూస్

కౌంటింగ్ ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

sarath
అమరావతి: మే 23న జరుగనున్న ఓట్ల లెక్కింపు  సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం సమీక్ష జరిపారు. సిఎస్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల...
రాజ‌కీయాలు

‘సమీక్ష ఆడ్డుకోండి..చూస్తా’

sarath
  విజయవాడ: వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తాననీ, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసిపికి, ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. ఒకవేళ ఎవరైనా సమీక్షను అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తానని...
రాజ‌కీయాలు

ఆ రెండూ లేకపోతే ఏమయ్యేదో?

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  మరోసారి టిడిపినే విజయభేరి మోగిస్తుందనీ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి  కావటం తథ్యమనీ ఆ పార్టీ నేత,ఎంపి జేసి దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టిడిపిని కాపాడతాయని ఆయన అన్నారు....
న్యూస్

‘ఖజానా ఖాళీ చేయటమే అనుభవమా?’

sarath
అమరావతి:40 ఏళ్ల అనుభవమంటే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయటమా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఇంతటి అసమర్ధ పాలన ఇంకెక్కడా లేదని ఆయన విమర్శించారు. ‘ఏప్రిల్ ఫస్ట్ నుంచి 40 వేల కోట్ల...
టాప్ స్టోరీస్

‘నేను పోరాటం ఆపను..ఢీ అంటే ఢీ’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఏ,పోలవరం పురోగతిపై సమీక్షలు నిర్వహించగా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో సమీక్షలు ఎలా నిర్వహిస్తారని ఎన్నికల కమిషన్,...
న్యూస్

గవర్నర్‌తో కోడెల భేటీ

sarath
  హైదరాబాద్: అధికార పక్షానికి గవర్నర్ నరసింహన్ పూర్తిగా సహకరించారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా...
రాజ‌కీయాలు

‘వివిప్యాట్‌లు ఎందుకు?’

sarath
కడప: కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే బిజెపి,వైసిపి పార్టీలు తందానా అని వంతపాడటం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. తులసిరెడ్డి బుధవారం కడప జిల్లా వేంపల్లెలో ఏర్పాటు చేసిన...
న్యూస్

‘వివరణ అడిగిన ద్వివేదీ’

sarath
అమరావతి: పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కలెక్టర్లను వివరణ కోరారు. నియోజక వర్గానికి ముగ్గురు నిపుణులను ఇచ్చినా వారి సేవలను వినియోగించుకోకపోవటంపై ద్వివేది...
రాజ‌కీయాలు

‘పోలవరంపై సమీక్ష.. వైసిపి విమర్శ’

sarath
అమరావతి: జులైలో పోలవరం నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.  కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు. చంద్రబాబు బుధవారం పోలవరం పనుల పురోగతిపై...
రాజ‌కీయాలు

‘పధకం ప్రకారమే దాడి’

sarath
గుంటూరు: పధకం ప్రకారమే తనపై దాడి జరిగిందని శాసన సభాపతి కోడెల శివ ప్రసాద్ ఆరోపించారు. మగళవారం కోడెల గుంటూరు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దౌర్జన్యం...
రాజ‌కీయాలు

కోడెలపై కేసు నమోదు

sarath
సత్తెనపల్లి: పోలింగ్ జరిగి ఐదు రోజులు అయిన తరువాత రాష్ట్ర శాసన సభా పతి కోడెల శివ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో...
రాజ‌కీయాలు

‘పికె బృందం భ్రమలో జగన్’

sarath
అమరావతి: పికె బృందం చివరి పేమెంట్ కోసం జగన్‌ని భ్రమలో ఉంచుతోందని దేవినేని అన్నారు. జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేయించుకోవటం పిచ్చికి పరాకాష్ట అని దేవినేని ఎద్దేవా చేశారు....
టాప్ స్టోరీస్

‘ఈసి చుట్టూ రాజకీయం’

sarath
అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలు సంఘం చుట్టూ తిరుగుతున్నాయి. ఈవిఎంలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో పోలింగ్‌ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవిఎంల...
రాజ‌కీయాలు

‘కోడెల ఒత్తిడితోనే అంబటిపై కేసు’

sarath
గుంటూరు:వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు రురల్ ఎస్‌పి రాజశేఖర్ బాబును కలిసి వినతి...
న్యూస్

‘కేసును సాకుగా చూపిస్తున్న ఈసి’

sarath
ఢిల్లీ: తనపై కేసు ఉండటాన్ని సాకుగా చూపి తనని మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన టిడిపి ఎంపి...
టాప్ స్టోరీస్

‘విజయసాయి నోట పోకిరి డైలాగ్’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిఎంల పని తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశం అవ్వటంపై వైసిపి రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస...
రాజ‌కీయాలు

‘చంద్రబాబు మీటింగ్‌కు మిత్రులు డుమ్మా’

sarath
  అమరావతి: ఈవిఎంలను సాకుగా చూపి ఎన్నికల సంఘంపై తిరుగు బాటు బావుటా ఎగరెయ్యాలనుకున్న చంద్రబాబుకు మిత్ర పక్షాలు కూడా కలిసి రాని పరిస్థితి ఏర్పడిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అన్నారు....
రాజ‌కీయాలు

‘కేంద్ర బలగాలే కాపలా కాయాలి’

sarath
అమరావతి: ఈవిఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసిపి నేత విజయసాయి రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరాకు...
రాజ‌కీయాలు

‘ఆ ఖర్చు మీరే భరాయించాలి’

sarath
ఢిల్లీ : ఢిల్లీ పర్యటన పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆరోపించారు. రాష్ట్రంలో పోలింగ్‌ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై కేంద్ర ఎన్నికల...
టాప్ స్టోరీస్

ఇంత ఘోర వైఫల్యమా!?

sarath
    ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆంధ్రప్రదేశ్   ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు శనివారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో...
రాజ‌కీయాలు

‘ఎన్నికల సంఘం క్షమాపణ చెప్పాలి’

sarath
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఈవిఎంలతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవిఎంల నిర్వహణ...
టాప్ స్టోరీస్

చెదురు మదురు ఘర్షణలు

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో గురువారం ఉదయం ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాతంగా, సజావుగా  కొనసాగింది. 125 అసెంబ్లీ, 25లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ...
టాప్ స్టోరీస్

ఈసి తీరుపై సిఈఓకు ఫిర్యాదు

sarath
అమరావతి: ఎన్నికల కమిషన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు బుధవారం సచివాలయంలో ద్వివేదీని కలిసి తొమ్మిది పేజీల...
న్యూస్

‘నిబంధనలు కఠినం’

sarath
అమరావతి: ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామనీ, నియోజకవర్గాలకు సంబంధంలేని వ్యక్తులు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలనీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార పర్వం ముగియటంతో ద్వివేది...
రాజ‌కీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ప్రచార పర్వం

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ నెల 11 న పోలింగ్ జరగనున్నది....
టాప్ స్టోరీస్

‘బాబువి కుట్ర రాజకీయాలు’

sarath
మంగళగిరి/కర్నూలు: ఎన్నికల్లో లబ్ది కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారనీ, దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారనీ వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. మంగళవారం జగన్ గుంటూరు జిల్లా మంగళగిరిలో, కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. సుదీర్ఘ...
రాజ‌కీయాలు

గతాన్ని మరవని గౌరు

sarath
పాణ్యం: పార్టీ మారిన విషయాన్ని మరచిన నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ తడబడుతున్నారు. పాత పార్టీ మూలాలను మరచిపోలేక కొందరు గుర్తులు తప్పు పలుకుతుంటే..మరికొందరు పాత పార్టీకి జై కొడుతున్నారు. ఈ జాబితాలో పాణ్యం...
టాప్ స్టోరీస్

‘అభ్యర్థులు అక్కడ ప్రచారానికి దూరం’

sarath
కుప్పం : ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తలమునకలవుతారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ జనంలో మమేకం అయి ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కానీ, ఒక నియోజక వర్గంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా...
టాప్ స్టోరీస్

‘బిజెపి గెలవటం చారిత్రక అవసరం’

sarath
శ్రీకాళహస్తి: బిజెపి మరోసారి గెలవటం చారిత్రక అవసరమని  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం ఆయన శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. నాలుగు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం,...
టాప్ స్టోరీస్

ఛాలెంజ్ వోటు అసలు ఉందా!?

Siva Prasad
మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లినపుడు మీ పేరు జాబితాలో లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించి సెక్షన్ 49ఎ కింద ఛాలెంజ్ వోటు వేయవచ్చు. మీరు పోలింగ్ కేంద్రానికి వెళ్లేసరికే మీ వోటు ఎవరో...
న్యూస్

ఎన్నికల నిర్వహణపై సిఎస్ సమీక్ష

sarath
అమరావతి: ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ఎల్.వి. సుబ్రమణ్యం సచివాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్ పి లతో వీడియో కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...
టాప్ స్టోరీస్

టిడిపి మేనిఫెస్టో

sarath
అమరావతి: పేదరికం లేని ఆరోగ్యదాయక, ఆనందదాయక సమాజమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం టిడిపి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. అందరికి బంగారు భవిష్యత్తు కల్పించే భాద్యత తాను తీసుకున్నానని...
టాప్ స్టోరీస్

జగన్ వ్యూహం ఏమిటి?

Siva Prasad
  వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి పదేపదే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు. తనకు తెలంగాణా సిఎంకు మధ్య సదవగాహన ఉందని ప్రత్యేకించి అనకపోయినా అందరూ అలానే అర్ధం చేసుకునేలా ఆయన ...
టాప్ స్టోరీస్

విజయనగరంలో విజయం ఎవరిని వరించనుందో?

sharma somaraju
విజయనగరం, ఏప్రిల్ 6: విజయనగరం పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు జనసేన, బిజెపి,  కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ టీడీపీ, వైసిపి అభ్యర్థుల మధ్య నెలకొని ఉన్నది....
న్యూస్

‘మా మద్దతు మీకే’

sarath
హైదరాబాద్: ఎన్నికల బరిలో నిలిచిన తన మామయ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబుకు మద్దతు తెలుపుతూ సినీ నటుడు అల్లు అర్జున్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మా మద్దతు, ప్రోత్సాహం మీకెప్పుడూ...
రాజ‌కీయాలు

టిడిపి ప్రచారానికి దేవెగౌడ

sarath
అమరావతి: జనతా దళ్ (సెక్యూలర్) చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల ఎనిమిదొవ తేదీన కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో...
న్యూస్

కడప జిల్లాలో ఐటి దాడులు

sarath
ప్రొద్దుటూరు:  మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటి సోదాలు జరిగాయి. ప్రొద్దుటూరులోని వైఎంఆర్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐటి అధికారులు తనిఖీలు చేశారు. సుధాకర్ యాదవ్ ఇంటి నుంచి...
రాజ‌కీయాలు

రేపటి నుండి విజయమ్మ, షర్మిల ప్రచారం

sharma somaraju
అమరావతి, మార్చి 28: వైసిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి...
టాప్ స్టోరీస్

32మందితో జనసేన తొలి జాబితా

sharma somaraju
అమరావతి: జనసేన పార్టీ తొలి విడత అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం 32మంది అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మంగళగిరిలోని...
టాప్ స్టోరీస్ న్యూస్

సైకిల్ ఎక్కిన కిషోర్ చంద్రదేవ్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 24: మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన మద్దతుదారులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు...