ఆ రెండూ లేకపోతే ఏమయ్యేదో?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి టిడిపినే విజయభేరి మోగిస్తుందనీ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావటం తథ్యమనీ ఆ పార్టీ నేత,ఎంపి జేసి దివాకర్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టిడిపిని కాపాడతాయని ఆయన అన్నారు....