Tag : aicc president
ఎంపిక ప్రక్రియకు సోనియా, రాహుల్ దూరం!
by Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియలో పాలు పంచుకునేందుకు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ నిరాకరించారు. శనివారం మొదలయిన సంప్రదింపుల కార్యక్రమం నుంచి ఆ ఇద్దరూ బయటకు...
రాహుల్ వారసుడు ముకుల్ వాస్నిక్!?
by Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం సమావేశమై రాహుల్ గాంధీకి వారసుడిని ఎంపిక చేయనున్నది. 2019 ఎన్నికలలో పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ అఖిల భారత కాంగ్రెస్ ఆధ్యక్ష పదవికి మే నెలలో రాజీనామా...
షిండే.. ఖర్గే.. ఎవరికి పగ్గాలు!?
by Siva Prasad
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉందనీ, తాను ఎప్పుడో రాజీనామా చేశాననీ రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో హడావుడిగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు రాహుల్ వారసుడి ఎంపిక పనిలో పడ్డారు. మహారాష్ట్రకు...
రాహుల్ నిష్క్రమణ ఫైనల్.. వారంలో వారసుడు!
by Siva Prasad
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ తప్పుకోవడం ఖాయమని తేలిపోయింది. పదవిలో కొనసాగేందుకు చివరికి అంగీకరించకపోతారా అన్న ఆశతో ఉన్న కాంగ్రెస్ వాదులకు ఆయనే స్వయంగా ఆఖరిమాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇక జాప్యం చేయకుండా...
‘దేశాన్ని దోచుకుంది మీ కుటుంబ సభ్యులే’
గత 50ఏళ్లుగా దేశాన్ని దోచుకుంది గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యులేనంటూ ఐపిఎల్ అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోది విమర్శించారు. ఇటీవల ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభల్లో దొంగలందరి పేరులో...
‘ఎన్నికల సంఘం క్షమాపణ చెప్పాలి’
by sarath
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఈవిఎంలతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవిఎంల నిర్వహణ...
‘పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం’
విజయవాడ, మార్చి 31: కేంద్రంలోఅధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రజల...
కపిల్ సిబల్ ద్విపాత్రాభినయం!
by Siva Prasad
కపిల్ సిబల్ మరోసారి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారు. మంగళవారం నాడు ఒకపక్క తన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దారిలో వ్యాపారవేత్త అనిల్ అంబానీపై ధ్యజమెత్తారు. అదే రోజు న్యాయవాదిగా కోర్టులో అంబానీ...
సోనియా, రాహుల్లకు ఐటీ శాఖ నోటీసులు
ఢిల్లీ, జనవరి 9: యుపిఎ అధినేత్రి సోనియా గాంధీ, ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2011-12 సంవత్సరానికి సంబంధించి ఆదాయాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించి, పన్ను ఎగవేసినందున...