ఢిల్లీ, జనవరి 9: యుపిఎ అధినేత్రి సోనియా గాంధీ, ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2011-12 సంవత్సరానికి సంబంధించి ఆదాయాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించి, పన్ను ఎగవేసినందున ఇద్దరూ కలిసి జరిమానాతో సహా చెల్లించాలని సూచిస్తూ వారికి ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది. ,
previous post
next post