హైదరాబాద్: అధికార పక్షానికి గవర్నర్ నరసింహన్ పూర్తిగా సహకరించారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా...
గుంటూరు: పధకం ప్రకారమే తనపై దాడి జరిగిందని శాసన సభాపతి కోడెల శివ ప్రసాద్ ఆరోపించారు. మగళవారం కోడెల గుంటూరు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దౌర్జన్యం...
సత్తెనపల్లి: పోలింగ్ జరిగి ఐదు రోజులు అయిన తరువాత రాష్ట్ర శాసన సభా పతి కోడెల శివ ప్రసాద్పై కేసు నమోదైంది. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో...
గుంటూరు:వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు రురల్ ఎస్పి రాజశేఖర్ బాబును కలిసి వినతి...
సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్పై జరిగిన దాడిలో వైసిపి నేత అంబటి రాంబాబు సహా మరో ఇద్దరిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెలపై దాడికి వీళ్లే కుట్ర పన్నారంటూ...