NewsOrbit

Tag : AP CEO

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju
CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ సమీపంలో శనివారం రాయితో దాడి చేసిన ఘటనకు సంబందించిన కేసు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నారా భువనేశ్వరి డబ్బు పంపిణీపై ఈసీకి ఫిర్యాదు

sharma somaraju
YSRCP: నిజం గెలవాలి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన బాధిత టీడీపీ కుటుంబాలను పరామర్శించి రూ.3...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju
YSRCP: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఇచ్చిన పిర్యాదు మేరకు చంద్రబాబుకు రాష్ట సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి...
రాజ‌కీయాలు

సచివాలయంలో చంద్రబాబు ధర్నా

sarath
  అమరావతి: అధికారుల బదిలీలు, ఐటి దాడులకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి బ్లాక్ ఎదుట మెట్లపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ఎన్నికల...
టాప్ స్టోరీస్

ఈసి తీరుపై సిఈఓకు ఫిర్యాదు

sarath
అమరావతి: ఎన్నికల కమిషన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు బుధవారం సచివాలయంలో ద్వివేదీని కలిసి తొమ్మిది పేజీల...
న్యూస్

ఒక్క ఓటు కూడా తొలగించలేదు

sarath
అమరావతి, మార్చి 4 : జనవరి 11 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికే ద్వివేది స్పష్టంచేశారు. అమరావతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ...