Assembly Elections 2021 : దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. పశ్చిమ బెంగాల్, కేరళతో సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా...
న్యూఢిల్లీ: జార్ఖండ్ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా నవంబర్ 30వ తేదీ నుండి...
ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో విఫలమైందని ఆరోపణలు ఎదురుకొంటున్న ఎన్నికల సంఘానికి అనుకోని అతిధి ఫోన్ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు, ఎన్నికల అధికారుల మెతక వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లగిస్తుందని వైసిపి నేతల బృందం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసిపి నేతల బృందం సోమవారం...
ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు శనివారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధకశాఖ (ఏసిబి) డైరెక్టర్ జనరల్ (డిజి)గా శంకబ్రత బాగ్చిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
అమరావతి, జనవరి 28: సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోర అన్ని రాష్ట్రాల సిఎస్లను, డీజిపిలను ఆదేశించారు. ఈ...
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మెజారిటీ రాజకీయపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ, మళ్లీ బ్యాలట్ పత్రాల పద్ధతికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. రాజకీయ...
విజయవాడ, డిసెంబర్ 21: భారత దేశంలో వివిధ రాజకీయ పక్షాలు ఏలక్ట్రానిక్ ఓటింగ్ (ఈవీఎం)ల ద్వారా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి. చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీటిపై ఏమీ మాట్లాడని వారు ప్రతిపక్షంగా ఉన్న...