BJP: : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద ఒంటరి పోరాటం చేస్తూనే జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో హీట్...
RS Praveenkumar: తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ బహుజన సమాజ్వాదీ పార్టీ (BSP)లో చేరుతున్నట్టు...
RS Praveen Kumar: సీనియర్ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవిని వీడుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో...
RS Praveen Kumar: తెలంగాణ గురుకులాల సత్తాను కొత్త పుంతలు తొక్కించి హఠాత్తుగా వీఆర్ఎస్ తీసుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో సంచలన పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయాల వైపు...
BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరో రాష్ట్రంలో పరిణామాలు ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు. ఢిల్లీని ప్రభావితం చేసే రాష్ట్రమనే పేరున్న ఉత్తరప్రదేశ్లో 2022 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
UP CM Yogi: ఉత్తమ పాలకుడు.. భావి మోడీ.. బీజేపీకి మాంచి రథసారధి.. దేశీయంగా పట్టు సాధిస్తాడు.. అనుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ రాజకీయ కెరీర్ చిక్కుల్లో పడింది.. యూపీలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి...
ఢిల్లీ: సుప్రీం కోర్టు చురకలంటించటంతో ఎన్నికల సంఘం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బిఎస్పి అధినేత్రి మాయావతిపై చర్యలకు ఉపక్రమించింది. రేపు ఉదయం ఆరు గంటల నుండి 48 గంటల పాటు మాయావతి...
న్యూఢిల్లీ: నేతలు ఇష్టం వచ్చినట్లు విద్వేషపూరిత ప్రచారం చేస్తుంటే కిమ్మమనకుండా కూర్చున్న కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు బోనులో నిలబడాల్సివచ్చింది. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసే విషయంలో అధికారుల సేవలను వినియోగించుకోవడంలో...
bahujan samaj party విజయవాడ: సొంత పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే బేడీలు వేసి రోడ్డుపై నడిపించిన ఆదర్శ మహిళ మాయావతి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. విజయవాడలో జనసేన నిర్వహించిన ఎన్నికల...
విజయవాడ: బహుజన్ సమాజ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మూడు లోక్ సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలో బీఎస్పీ నేతలతో కలిసి...
లక్నో(ఉత్తర్ప్రదేశ్), జనవరి 31: బిఎస్పి నేత మాయావతి హయాంలో స్మారకాల నిర్మాణాలకు సంబంధించి ఉత్తర్ప్రదేశ్లోని ఏడు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు చేపట్టింది. గతంలో మాయవతి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, లక్నో, నోయిడా, ఇతర...
లక్నో, జనవరి 8: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముందు ప్రకటించిన బిఎస్పి అధినేత్రి మాయావతి లోక్సభ ఎన్నికల ముందు బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడర్ఫ్రంట్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఆయన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అశీస్సులు...
విజయవాడ, డిసెంబర్ 21: భారత దేశంలో వివిధ రాజకీయ పక్షాలు ఏలక్ట్రానిక్ ఓటింగ్ (ఈవీఎం)ల ద్వారా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి. చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీటిపై ఏమీ మాట్లాడని వారు ప్రతిపక్షంగా ఉన్న...