విజయవాడ, డిసెంబర్ 21: భారత దేశంలో వివిధ రాజకీయ పక్షాలు ఏలక్ట్రానిక్ ఓటింగ్ (ఈవీఎం)ల ద్వారా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి. చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీటిపై ఏమీ మాట్లాడని వారు ప్రతిపక్షంగా ఉన్న సమయంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల వివాదాన్ని ఫుట్బాల్ ఆటగా మార్చొద్దని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తాజాగా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే, ఏపీ సీఏం చంద్రబాబు నాయుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఎస్పీ నాయకురాలు మాయావతి, తెలంగాణ పీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు, అనుమానాల మాట ఎలా ఉన్నా ఎన్నికల కమిషన్ మాత్రం ఈవీఎం విధనాన్ని మార్చే అవసరం లేదని స్పష్టం చేస్తోంది.
ఈవీఎంలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు :
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…