Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే ఉజ్వల పథకం 2.0ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
BJP: : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద ఒంటరి పోరాటం చేస్తూనే జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో హీట్...
BJP: పెగాసస్ సాఫ్ట్వేర్, ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మన దేశంలో ప్రకపంనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెగాసస్ విషయంలో విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రతిరోజూ పార్లమెంట్ ఉభయసభలలో ఈ అంశంపై చర్చించాలని ప్రతిక్షాలు...
CM: కర్ణాటక రాష్ట్ర కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఇదే ఒరవడిలో పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి తనయులు కూడా తండ్రి బాటలోనే సీఎం అయ్యారు. మన...
Yadiyurappa: పొరుగు రాష్ట్రాల రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కర్ణాటక సీఎం బీఎస్ యడియురప్ప ఉదంతం ఉత్కంఠను రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసేయడం, కొత్త సీఎం ఎంపికపై భారతీయ...
BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరో రాష్ట్రంలో పరిణామాలు ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు. ఢిల్లీని ప్రభావితం చేసే రాష్ట్రమనే పేరున్న ఉత్తరప్రదేశ్లో 2022 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని టార్గెట్ చేసే విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏ చాన్స్ వదులుకోని మమత పెగాసస్ స్పైవేర్తో అనేక మంది నేతలపై నిఘా పెట్టినట్లు వస్తున్న...
BJP: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సీఎంను మార్చాలని గత కొన్నిరోజులుగా కర్ణాటక బీజేపీలోని యడ్యూరప్ప వ్యతిరేక వర్గం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో పాటు ఆయన...
Prashant Kishore: ప్రశాంత్ కిశోర్… ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్, మమతా బెనర్జీల గెలుపులో కీలక భూమిక పోషించారు ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహాలు రచించడంలో...
Kishan reddy: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి గుడ్ న్యూస్ల పరంపర కొనసాగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసిన సందర్భంగా ఇటీవలే ఆయనకు సహాయక మంత్రి నుంచి కేంద్ర...
Pawan Kalyan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఓ పని సరిగ్గా జనసేన పార్టీ రథసారథి పవన్ కళ్యాణ్ చర్య అదే రీతిలో ఉందని నెట్టింట ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. 2019లో రెండోసారి ప్రధానిగా...
Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక గత కొద్దికాలంగా చర్చల్లో నిలుస్తున్న అంశానికి ఎట్టకేలకు ఫుల్ స్టాఫ్ పెట్టేసి తన కేబినెట్లో భారీ మార్పులు చేశారు. కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా...
CM: సీఎం కుర్చీలో నుంచి ఓ నేత మారి మరో నేత ఎక్కడం అంటేనే ఓ సంచలనం. అలాంటిది నాలుగు నెలల్లో ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి ఖుర్చీ ఎక్కడం అంటే చిత్రమే కదా?!. ఈ...
Narendra Modi: గత కొద్దికాలంగా చర్చల్లో నిలుస్తున్న అంశానికి చెక్ పెడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారని విశ్వసనీయవర్గాల సమాచారం. నూతన మంత్రివర్గాన్ని మరో రెండు రోజుల్లో మోడీ ప్రకటించే...
Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన గేమ్ ప్లాన్ మార్చారా? ఇటీవలి కాంలో జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఆయన కొత్త వ్యూహం అమలు చేస్తున్నారా? ఈ చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రధానమంత్రి...
Yogi adityanath: బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను సీఎం పీఠం నుంచి తొలగించడం ఆగిపోయిందా? వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాషాయపార్టీలో మొదలైన కలకలం...
State: దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కానున్నాయని.. దీర్ఘకాలిక డిమాండ్ కు రాజకీయ అవసరాలు తోడు కావడంతో ఈ మేరకు త్వరలో నిర్ణయం వెలువడనుందని కీలక సమీకరణాల ఆధారంగా జాతీయ మీడియాలో వార్తలు...
mamata benerji: ఊహించిందే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిమ్మతిరిగిపోయే షాకిచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీకి తిరిగి మళ్లీ అదే రాష్ట్రంలో...
Eatela rajendar: గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చకు తెరదించుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీల చేరడం ఖరారైంది. ఈనెల 14న బీజేపీలో ఈటల చేరనున్నారు. ఈటలతో పాటు మరో కొంతమంది నేతలు బీజేపీ...
Amit Sha: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా రచ్చరచ్చగా మారిన లక్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ...
CM : రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. అయితే, ఎన్నికల సమయంలో ఇవి మరింత ముదురుతుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ,...
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతూనే మరోవైపు తన రాజకీయ ఎత్తుగడలు సైతం వేగంగానే అమలు చేస్తున్నారు. ఏపీలో...
YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ తీపి కబురు. ఏపీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి...
Amit Sha : కేంద్ర హోంమంత్రి , బీజేపీ చాణక్యుడు అమిత్ షా గురించి కొత్త టాక్ తెరమీదకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు...
బీజేపీ చాణక్యుడు అమిత్ షా అంటే ఏంటో మరోమారు రుజువైంది. బెంగాల్ లో రాజకీయం రూపు మారుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. ఎలాగైనా బెంగాల్ కోటలో పాగా...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను మరో మంత్రిని ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సీఎం కేసీఆర్ షెకావత్ నివాసంలో ఆయనతో వివిధ...
రాజకీయ చాణక్యుడు అనే పేరున్న కేంద్ర హోం మంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా సత్తాకు ఇది గట్టి పరీక్షే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పరువు సమస్యగా మారిన అంశంలో `షా`...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పర్వంలో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. ఇప్పుడు అందరి చూపు పోలింగ్పైనే పడింది. అయితే, పోలింగ్ చివరి రోజు హాట్ హాట్ కామెంట్లు తెరమీదకు వచ్చాయి. ముఖ్యంగా కేంద్ర హోం...
హైదరాబాద్లో జరుగుతున్న ఎన్నికలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో , ఎత్తులు పై ఎత్తులకు కేంద్రంగా మారుతోంది. ఇదే సమయంలో రెండు ప్రధాన పార్టీల మధ్య...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మాజీ మంత్రి అమిత్ షా మధ్య ఉన్న సఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరే ఇప్పుడు బీజేపీ రథసారథులు. ఈ ఇద్దర మధ్య దోస్తీ గురించి అందరిదీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
న్యూఢిల్లీః అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఈ రోజు ఉదయం జైట్లీ నివాసానికి...