IPS ABV: ఏపి ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు. ఆయన పెగాసస్ స్పైవేర్ పై మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 4...
Pegasus: పశ్చిమ బెంగాల్ సీఎం మమత పై తెలుగుదేశం పార్టీ కుతకుతలాడుతోంది.మరోవైపు అమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను తెగ ఆడిపోసుకుంటోంది. ఫోన్లను దొంగచాటుగా వినే పెగాసన్ సాఫ్ట్ వేర్ పై ప్రస్తుతం...
Chandrababu: పెగాసెస్ అంశం ఇంతకు ముందు పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు అంశంపై విపక్షాలు ఉభయ సభలను స్తంభింపజేశాయి. చివరకు ఈ అంశం సుప్రీం...
Pegasus: దేశ వ్యాపితంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు...
Pegasus: పెగసెస్ స్పైవేర్ అంశం దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుండి విపక్షాలు పెగసెస్...
Pegasus: పెగాసెస్ స్పైవేర్ నిఘా అంశం ఇప్పుడే దేశంలో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. దేశంలో 300లకు పైగా ప్రముఖుల ఫోన్ లపై నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనం తీవ్ర సంచలనం...
Pegasus: దేశంలో ఒక పక్క కేంద్ర ప్రభుత్వాన్ని, మరో పక్క బీజేపీని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న అంశం పెగాసెస్ స్పైవేర్. దాదాపు మూడు వారాలుగా ఇది జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్ని రేపుతుండటంతో రాజకీయంగా...
Pegasus: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పైవేర్ అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెగాసస్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు...
BJP: పెగాసస్ సాఫ్ట్వేర్, ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మన దేశంలో ప్రకపంనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెగాసస్ విషయంలో విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రతిరోజూ పార్లమెంట్ ఉభయసభలలో ఈ అంశంపై చర్చించాలని ప్రతిక్షాలు...
Pegasus Hacking:ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే మరోవైపు పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా అన్ని ప్రధాన పార్టీలు ఈ ఉదంతంపై స్పందిస్తున్నాయి. అయితే,...
KCR: దేశంలో ఫోన్ ట్యాపింగ్ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే, తెలంగాణ జన సమితి నేత కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్...
Modi: దేశంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందంటూ వస్తున్న ఆరోపణల క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్కు నిరసనకు...
Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని టార్గెట్ చేసే విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏ చాన్స్ వదులుకోని మమత పెగాసస్ స్పైవేర్తో అనేక మంది నేతలపై నిఘా పెట్టినట్లు వస్తున్న...
న్యూఢిల్లీ: మొబైల్స్పై వాట్సాప్ నిఘాకు సంబంధించిన రాజకీయ వివాదం తీవ్రంగా మారుతున్నది. ప్రతిపక్షాల నాయకులపై నిఘా పెట్టారన్న ఆభియోగాలు మొదలయ్యాయి. ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్ ద్వారా ఇండియాలో మొబైల్ పోన్ల హ్యాకింగ్ జరిగిన విషయం...
ఈ వదంతులు ఎన్నో సంవత్సరాలుగా వినపడుతున్నాయి. సర్వవ్యాప్తమైన, నిర్విచక్షణమైన ప్రభుత్వ నిఘాని తప్పించుకోవటానికి వేలాది మంది ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ కాల్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ కాల్స్ను కూడా అధికారయంత్రాంగం వినేస్తున్నదని చాలా మంది...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇజ్రాయెలీ స్పైవేర్ ‘పెగాసస్’ ద్వారా ఇండియాలో కొందరు హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదుల మొబైల్ ఫోన్లు హ్యాక్ చేశారన్న వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, గోవాలో డజను మందికి...
న్యూఢిల్లీ: వాట్సాప్ ద్వారా భారత్కు చెందిన కొందరి మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేశారన్న వార్త రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తాజాగా దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. భారత్కు చెందిన జర్నలిస్టులు, సామాజిక...