‘బీజేపీ జెండాలు పెట్టుకున్నా ఫరవాలేదు.. వలస కార్మికుల బస్సులకు అనుమతి ఇవ్వండి’
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బస్సుల రాజకీయం నడుస్తున్నది. కరోనా లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని సొంత రాష్ట్రం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముందుకొచ్చారు. వెయ్యి బస్సులు ఏర్పాటు...