వాట్సాప్ డేటా చోరీతో దేశ భద్రతకు ముప్పు!
న్యూఢిల్లీ: వాట్సాప్ ద్వారా భారత్కు చెందిన కొందరి మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేశారన్న వార్త రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తాజాగా దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. భారత్కు చెందిన జర్నలిస్టులు, సామాజిక...