NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: మోడీ కంటే కేసీఆర్ తోపు అంటున్న కోదండ‌రాం

KCR: దేశంలో ఫోన్ ట్యాపింగ్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, తెలంగాణ జ‌న స‌మితి నేత కోదండ‌రాం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఐదారేళ్ల కిందట ఒకసారి కలిసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కోసం రాష్ట్ర పోలీసులు ఉపయోగిస్తున్న ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి కేసీఆర్ తమకు చెప్పారని గుర్తుచేశారు.

Read More: KCR: కేసీఆర్‌కు హుజురాబాద్ భ‌యం ప‌ట్టుకుంది.. . దానికి ఉదాహ‌రణ ఇదే!

కోదండ‌రాం ఏమంటున్నారంటే…

ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్‌‌ సర్కారు ఒక ఆకు ఎక్కువే చదివిందని కోదండ‌రాం ఆరోపించారు. “2015 లోనో, 2016 లోనో అనుకుంటా. ఫోన్లన్నీ ట్యాప్ చేస్తరయా.. మావోళ్లు ఎక్కడో ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌కెళ్లి ఏదో తెచ్చిండ్రట. మీరు ఎక్కడున్నరో గుర్తుపడ్తరట. మనం మాట్లాడితే వింటరట. అందుకే ఎక్కడబడితే అక్కడ.. ఏదిపడితే అది మాట్లాడొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలె” అని అప్పట్లోనే హెచ్చరించారని చెప్పారు. తాము ఏదైనా కార్యక్రమం చేయాలని ఫోన్‌‌‌‌‌‌‌‌లో అనుకున్నా తెల్లారే సరికి పోలీసులు ఇంటి ముందు ఉంటున్నారని, పత్రికా ప్రకటన ఇవ్వకున్నా పోలీసులకు తెలుస్తోందని కోదండ‌రాం అన్నారు.

Read More : KCR: హుజురాబాద్‌లో కేసీఆర్ స్కెచ్ పై ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వాళ్లు ఏమంటున్నారంటే…
పెగాసస్​ అంశం ప్రపంచాన్ని కుదిపేస్తుంటే.. దాన్ని తయారు చేసిన సంస్థ ఎన్​ఎస్​వో గ్రూప్​ మాత్రం అది సూపర్​ అంటూ వింత వాదన చేస్తోంది. తమ స్పైవేర్​ వల్ల ప్రపంచంలోని కోట్లాది మంది హాయిగా నిద్రపోతున్నారని కామెంట్​ చేసింది. ఇలాంటి టెక్నాలజీల వల్లే రోడ్ల మీద జనం భయం లేకుండా ధైర్యంగా తిరగగలుగుతున్నారని పేర్కొంది. తన క్లయింట్ల వద్ద ఉన్న సమాచారాన్ని తాము తీసుకోవట్లేదని స్పష్టం చేసింది. అందుకు పెగాసస్​కు థ్యాంక్స్​ చెప్పాలని పేర్కొంది. నిఘా, దర్యాప్తు సంస్థలు పెగాసస్​తో టెర్రరిజం, నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నాయని చెప్పింది. కట్టుదిట్టమైన ఎన్​క్రిప్షన్​ ఉన్న ఫోన్ల మాటున దాక్కున్న వాటన్నింటినీ పెగాసస్​ పటాపంచలు చేస్తోందని తెలిపింది. చీకటి సామ్రాజ్యంలోని అక్రమ వ్యవహారాలపై నిఘా వేసేందుకు ఎలాంటి సాధనాలు లేవని, ప్రపంచంలోని ఇతర సైబర్​ ఇంటెలిజెన్స్​ సంస్థలతో కలిసి ఎన్​ఎస్​వో ఆ టూల్స్​ను తయారు చేసిందని చెప్పుకొచ్చింది. భద్రమైన ప్రపంచం కోసం తాము పనిచేస్తున్నామని వివరించింది.

Related posts

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju