(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ రోజు తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధ్యక్షతన హైపవర్ కమిటీ చివరి సమావేశం జరుగనుంది. ఇప్పటికే హైపవర్ కమిటీ మూడు సమావేశాలను...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు, బిసిజి కమిటీల నివేదికపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
అమరావతి: గుంటూరు జిల్లా చిలకూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడతల రజనీకి ఊహించని ఒక బెదిరింపు వీడియో తలనొప్పిగా మారింది. ఈ నెల 15వ తేదీలోగా తనకు న్యాయం చేయకపోతే భార్య పిల్లలతో సహా గుంటూరు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడితే ఉదాసీనంగా ఉండేది లేదన్న సంకేతాలు పార్టీ నాయకత్వం వైపు నుంచి వచ్చాయి. నెల్లూరు జిల్లా వైసిపి రాజకీయాలపై మాజీ మంత్రి ఆనం...
అమరావతి: ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాడిని ఎదుర్కోవడం ఇప్పుడు సిఎం జగన్ వంతయింది. చంద్రబాబు ప్రభుత్వంలోనే...
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతితో సినీ నటుడు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం ఇంట్లో వైఎస్ భారతిని నమ్రత శిరోద్కర్ కలిశారు. తమ ఇంటికి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా సహా ఇతర కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. ఆ సందర్భంగా విభజన...