నిన్న మొన్నటి వరకు వైసిపి లోనే ఉన్న సదరు ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గంలో అదే వైసీపీని ఖాళీ చేసే పనిలో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న వైసిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పలువురు...
America: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. వీరంతా ఏపీలోని డాక్టర్ బీఆర్...
ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను అదికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు వైసీపీ తన...
జనసేన బస్సు యాత్ర వాయిదా గురించి, వైసీపీకి రాబోయే ఎన్నికల్లో సీట్ల గురించి, రాజధాని అమరావతిపై వైసీపీ మాట మార్చిన విషయంపై జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి,...
అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. ఆయన అల్లుడు మంజునాథరెడ్డి మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం లోని కుంచనపల్లిలోని తన అపార్ట్...
Kodali Nani: కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పురందేశ్వరి గుడివాడలో...
YCP MLA: ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉంటారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకుంటూ ఉంటారు....
Mekatoti Sucharita: సీఎం జగన్ నూతన కేబినెట్ లో స్థానం లభించక పోవడంతో చాలా మంది ఆశావాహులు నిరాశకు గురి అయ్యారు. కొందరు తమ ఆవేదన ను బహిర్గతం చేస్తుండగా మరికొందరు లోలోపల కుమిలిపోతున్నారు....
YCP MLA: వైెఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా విధులు నిర్వహించేందుకు వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 50 నివాస...
MLA Prasanna Kumar Reddy: ఏపిలో సినిమా టికెట్ల వివాదంపై అధికార వైసీపీ, సినీ పరిశ్రమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన...
YCP MLA: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానించేలా గుంటూరు జిల్లా తాడికొండ వైసీఎం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే....
Ju NTR: ఏపిలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా అపార నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురంతో జిల్లాల్లో భారీ వర్షాలు, వరద భీభత్సంతో ఆస్తి, ప్రాణ నష్టం...
Visakhapatnam Land Scam YCP MLA: జగన్మోహనరెడ్డి సర్కార్ విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా ఉంచి, విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి కర్నూలును...
YCP MLA RK Roja: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. ఏపి ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. అటు అధికార టీఆర్ఎస్,...
Ambati Rambabu: రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులలో కొందరు ఒక్కో సారి అనాలోచితంగానో, ఆవేశంలోనో మీడియా ముందు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అవుతుంటాయి. కావాలని చేసే వ్యాఖ్యలు కాకపోయినా అవి ఆ వర్గాల మనోభావాలను దెబ్బతీస్తుంటాయి....
PR GO 2 Dispute : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పరిపాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈ వ్యవస్థను తీసుకువచ్చిన తరువాత ప్రజలు తమ పనుల...
Ycp Mla : కడప జిల్లా బద్వెేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్ లో...
RK Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, ఏపిఐఐసీ చైర్ పర్సన్ రోజా స్వయంగా కబడ్డీ ఆడి యువకుల్లో ఉత్సాహాన్ని కల్గించారు. ఏపిలో ఓ పక్క పురపాలక సంఘ ఎన్నికల కోలాహాలం కొనసాగుతోంది....
YCP : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సంగ్రామం జరుగుతోంది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 20 మందికిపైగా మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిత్యం మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరగదు. ఈ...
YCP : గుంటూరు జిల్లా చిలకలూరిపేట chilakaluripeta నియోజకవర్గంలో హాట్రిక్ విజేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు pattipati pullarao (టీడీపీ) TDP పై మొదటి ఎన్నికల్లోనే విడతల రజిని vidatala rajani (వైసీపీ) ఘన...
రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతల ప్రమాణాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనపై వచ్చిన అభియోగానికి ఆలయంలో ప్రమాణం చేశారు. ఇటీవల జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి...
రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఒక సారి కరోనా సోకి తగ్గిపోయిన వారికి మరో సారి సోకడం ఆందోళన కల్గిస్తోంది. కరోనా ప్రారంభ దశలో ప్రజలు మాస్కులు ధరించడంతో...
(అమరావతి నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి) అధికార వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని నోటి వెంట బీజెపీ, జనసేన మాటరావడం ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారా అవును నిజంగా అన్నారు. ఏ...
(చిత్తూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కరోనా వచ్చింది..! తగ్గి పోయింది..! ఇక నాకు ఎదురులేదు..! యదేఛ్చగా తిరిగేయవచ్చు..! కరోనా నా దరి చేరదు..! అనుకుంటున్నారా..? అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే..! అలా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా డిక్లరేషన్ వివాదం గురించి భారీగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలు డిక్లరేషన్ కోసం పట్టుబట్టగా...
అమరావతి : ఇసుక పాలసీపై గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇసుక నూతన విధానంపై గుంటూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు : చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. శివరాత్రి సందర్భంగా విడదల వారి ప్రభను కోటప్పకొండలో పెట్టి వస్తుండగా ఈ ఘటన...
కర్నూలు: అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాలంటీర్ వ్యవస్థ పై అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం కల్గించింది. కర్నూల్ జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల దగ్గర గ్రామ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కృష్ణా జిల్లా నందిగామలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి చేశారన్న అభియోగంపై 12 మంది అమరావతి జేఎసి నాయకులపై సెక్షన్ 3 కింద కేసు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: ఏపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్గా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తుర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం వైసిపి నేతల దాడిలో గాయపడిన జనసైనికులను పవన్ కళ్యాణ్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా దీక్షా శిబిరాల నిర్వహణను పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిత్తూరు: వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజా సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేయించారు.రోజా కారును అడ్డుకుని దాడి చేశారని ఆమె అనుచరులు పోలీసులు ఫిర్యాదు చేయగా 37మందిపై కేసు...
చిత్తూరు: నగరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజాకు ఆ పార్టీ నేతల నుండి చేతు అనుభవం ఎదురైంది. కెబిఆర్ పురం గ్రామంలోకి ఎమ్మెల్యే రోజా రాకుండా నేతలు అడ్డుకున్నారు. గ్రామ సచివాలయ భవన...
అమరావతి: మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో తన భార్య పేరు మీద అయిదు ఎకరాలు ఉన్నట్లు ఎవరైనా రుజువు చేస్తే ఆ అయిదు ఎకరాలను వారికి రాసి ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే పదవికి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యాలయ నిర్మాణంలో ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన...
అమరావతి: మహిళల భద్రత అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజా..జనసేన అధినేత పవన్ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి చరిత్రలో నిలిచిన నాయకుడు...
అమరావతి: గుంటూరు జిల్లా చిలకూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడతల రజనీకి ఊహించని ఒక బెదిరింపు వీడియో తలనొప్పిగా మారింది. ఈ నెల 15వ తేదీలోగా తనకు న్యాయం చేయకపోతే భార్య పిల్లలతో సహా గుంటూరు...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
అమరావతి: టిడిపి పిచ్చివాగుళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న అమరావతిలో చంద్రబాబుపై దాడి...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఓటుకు నోటు కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తన పిటిషన్ను...
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందుకు గాను టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్కు అధికార వైసిపి నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. గుంటురు జిల్లా అభివృద్ధి సమీక్షా (డిఆర్సి)...
చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ వ్యర్ధాలను పూర్తిగా నియంత్రించేందుకు వైసిపి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్పర్సన్ ఆర్కె రోజా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. హానికర ప్లాస్టిక్పై సమరాన్ని రోజా...
అమరావతి: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో అవినాష్ పార్టీలో చేరగా ఆయన పార్టీ కండువా కప్పి...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏజండాను మోయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలసీ అని వైసిపి అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర...
అమరావతి: తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓ మంత్రి కుమారుడు రోడ్డుపైనే భారీ హంగామాతో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం విమర్శలకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో సాంఘీక సంక్షేమ శాఖ...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) ఎంపిడిఓ సరళ ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడిన నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి ఆ వెంటనే బెయిల్పై విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే...
అమరావతి: మహిళా అధికారిణిని బెదిరించిన కేసులో వైసిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు గంటల్లో బెయిల్పై బయటకు రావడాన్ని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా జగన్...
అమరావతి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బెయిల్పై విడుదల అయ్యారు. వెంకటాపురం ఎంపిడిఒ సరళ ఫిర్యాదుపై కోటంరెడ్డిని ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రిలో...