NewsOrbit

Tag : andhra pradesh CM

న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan – ABN RK: జగన్ దూకుడు.. ఏబీఎన్ ఆర్కే సవాల్..! ఇక డైరెక్ట్ పోరు..!?

Srinivas Manem
YS Jagan – ABN RK: జగన్ దూకుడు పెంచారు.. సంక్షేమ పథకాల అజెండాని అమల్లోకి తెచ్చారు.. తాను అమలు చేస్తున్న సంక్షేమానికి విలన్లు తన ప్రతిపక్షాలే అనే కోణంలో ప్రచారాన్ని పెంచారు.. వాయిస్...
న్యూస్

Teachers: “ఆ నలుగురు”పై ఉపాధ్యాయుల గుర్రు!వారు కట్టప్ప బాపతంటూ సోషల్ మీడియాలో వార్!

Yandamuri
Teachers: జగన్ ప్రభుత్వంతో లాలూచీ పడి పీఆర్సీ సాధన సమితి నేతలు ‘ఆ నలుగురు’ ఉద్యమాన్ని నీరుకార్చారని ఉపాధ్యాయులు ఫైర్ అవుతు న్నారు.ఇందుకు నిరసనగా ఆ నేతల ఫోటోలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు సోషల్...
న్యూస్

AP PRC: ఉద్యోగులపై సీఎం జగన్ విసిరిన పాచిక ఫలించేనా!రిటైర్మెంట్ ఏజ్ పెంపు చట్టపరంగా నిలిచేనా?

Yandamuri
AP PRC: ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 62 ఏళ్లకు పెంచటం అసలు చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.2014-2022 ల మధ్య కాలంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: నాడు రద్దు.. నేడేమో అదే ముద్దు! జగన్ మాట తప్పి మడమ తిప్పిన ఉదంతం ఇదే!

Yandamuri
YS Jagan: మాట తప్పడు..మడమ తిప్పడు అన్న ఇమేజ్ సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు సిఫార్సు తీర్మానం వెనక్కు తీసుకొని రాజకీయంగా మసకబారారని వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: నెక్స్ట్ కూడా మళ్లీ వైయస్ జగన్నే ముఖ్యమంత్రి అంటూ టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్..!!

sekhar
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక సమయంలో సంక్షేమ పాలన తో ఏపీ ప్రజలను ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రజలు ఉపాధి చేసుకోలేని సమయంలో జగన్ ప్రభుత్వం...
టాప్ స్టోరీస్ న్యూస్

Breaking: సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్ తో భేటీ అయిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే..!!

P Sekhar
Breaking: భారత టీం మాజీ ఆటగాడు స్టార్ట్ లెగ్ స్పిన్నర్ క్రికెటర్ అనిల్ కుంబ్లే సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి...
ట్రెండింగ్ రాజ‌కీయాలు

జగన్ మంత్రాలు వింటే షాకవ్వాల్సిందే అంటున్న వైసీపీ ఎమ్మెల్యే..?

Teja
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా డిక్లరేషన్ వివాదం గురించి భారీగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలు డిక్లరేషన్ కోసం పట్టుబట్టగా...
బిగ్ స్టోరీ

టాప్ మినిస్టర్ కి జగన్ క్లాస్… నిఘా పెట్టి మరి నిజాలు లాగిన సి‌ఎం?

siddhu
అవకాశం దొరకాలే కానీ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్న తమ చేతిలో పదవి మరియు అధికారం ఉంటే అవినీతి సొమ్ముని సంపాదించుకునేందుకు వెనుకాడరు. అసలు అలాంటి ఉద్దేశం లేని నాయకుడు ఒక రాజకీయ నాయకుడే కాదు అనే రేంజ్ లో నేటి తరం నాయకులు బ్రతుకుతున్నారు. ఈ విషయానికి ఎవరూ అతీతులు కాదు అన్న విషయం యావత్ ప్రజానీకం గుండెల్లో బలంగా పాతుకుపోయింది. పార్టీ అధినేత తమను పట్టించుకోకపోతే చాలు…. నాయకులు అవకాశం వెత్తుక్కొని మరీ చెలరేగిపోతారు.. దొరికిన కాడికి దోచేసుకుంటారు. ఫలితంగా అవినీతి కంపు రాష్ట్రవ్యాప్తంగా పాకుతుంది. గతంలో అవినీతి నేతలను మొదట్లో కంట్రోల్ చేసిన చంద్రబాబు చివరి రెండేళ్ళలో పూర్తిగా చేతులెత్తేయడమే ఆ పార్టీ ఘోరంగా పరాజయం పాలవడానికి గల కారణాల్లో ఒకటిగా నిలిచింది అని పలువురు ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు. మరి పరిస్థితి అలా జరిగితే ఒక్క తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్న ఏ పార్టీ అయినా మట్టికొట్టుకునిపోవడం ఖాయం. అందుకే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి జగన్ అటు అధికారులతో పాటు ఇటు సొంత ఎమ్మెల్యే లను మరియు మంత్రులను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో రాజకీయ నాయకుల స్వభావంపై ఎటువంటి నమ్మకం లేని జగన్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మరియు రూల్స్ ఎంత కఠినం చేసినా అనివార్య పరిస్థితుల్లో పరిస్థితి తప్పు దారి పట్టే ప్రమాదం ఉందని గమనించిన ఆయన పురపాలక శాఖ శాఖ, ఎక్సైజ్ శాఖ, పౌరసరఫరాల శాఖ, గ‌నుల శాఖ‌ వంటి కీలక శాఖల పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ రిపోర్టు కూడా తీసుకుంటున్నారని గతంలోనే వైసీపీలో చర్చకు వచ్చింది. ఇక మహిళా మణులు మంత్రులుగా శాఖల్లో వారి భర్తలు చక్రం తిప్పుతున్నారు అని జగన్ కు సమాచారం అందింది. అయితే తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి విషయంలో ఇదే జరిగే సరికి జగన్ సదరు మినిస్టర్ కి గట్టిగానే క్లాస్ పీకారన్న ప్రచారం తాజాగా వెలుగు చూసింది. బదిలీలు, ప్రమోషన్లు విషయంలో అతని చేతులు టేబుల్ కిందకి వెళ్లాయని మరియు దీనికి సంబంధించి ఒత్తిళ్లు పెరగడంతో జగన్ ఇక జోక్యం చేసుకోక తప్పలేదని వైసిపి వర్గాల్లో ఈ విషయం మారుమోగుతుంది. ఇదే విధంగా మిగిలిన శాఖల్లోనూ ఇదే తరహాలో కొన్ని ఫిర్యాదులు అందాయని వారికి కూడా జగన్ చాలా గట్టిగా క్లాస్ పీకిన ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయనకు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని తీసుకుని వచ్చి ఆయా శాఖలకు పీఆర్వో లుగా, ముఖ్య కార్యదర్శులుగా నియమించి ఎటువంటి అవినీతి జరిగేందుకు వీలు లేకుండా జగన్ చేసేశారట. దీంతో స‌ద‌రు మంత్రులు ఇప్పుడు అడుగు ఎటు తీసి ఎటు వేయాల‌న్నా కూడా హ‌డ‌లి పోతున్నార‌ని, వారు ఏం చేసినా క్షణాల్లోనే జ‌గ‌న్‌కు స‌మాచారం వెళ్తోంద‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. కొంద‌రు మంత్రుల శాఖ‌ల‌కు సంబంధించి స‌మీక్షలు కూడా నేరుగా సీఎం చేసే ప‌రిస్థితి ఉందంటున్నారు...
టాప్ స్టోరీస్

జగన్ కేసు విచారణ 17కు వాయిదా

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: జగన్ అక్రమార్కుల కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్‌లు అన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్‌పై సిబిఐ ప్రత్యేక కోర్టులో...
టాప్ స్టోరీస్

సీఎం హోదాలో సీబీఐ కోర్టుకు జగన్

Mahesh
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయనతో పాటు.. ఏ2గా ఉన్న వైసీపీ ఎంపీ...
టాప్ స్టోరీస్

‘మార్షల్స్’ తీరుపై మండలిలోనూ సభ్యుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సభ్యులపై మార్షల్స్ అనుసరించిన తీరుకు సంబంధించి వీడియోలను మండలిలో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ  టిడిపి ఎమ్మెల్సీలు శాసనమండలిలో శుక్రవారం ఆందోళనకు దిగారు. శాసనమండలికి వస్తుంటే తమను మార్షల్స్ అడ్డుకున్నారని...
టాప్ స్టోరీస్

‘పరిపాలనపై జగన్ దృష్టిపెట్టాలి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని...