YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక సమయంలో సంక్షేమ పాలన తో ఏపీ ప్రజలను ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రజలు ఉపాధి చేసుకోలేని సమయంలో జగన్ ప్రభుత్వం పథకాలు.. చాలావరకు కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి సరిహద్దుల రాష్ట్రాలకు చెందిన వాళ్ళు.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మమ్మల్ని కూడా ఏపీలో కలిపేయండి అంటూ మరి కొంతమంది ఏకంగా సదరు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు ప్రస్తుత చూస్తూ ఉన్నాం.
ఎక్కడ కూడా ఏపీలో ప్రజలకు లోటు లేకుండా మరోపక్క కరోనా చికిత్స విషయంలో రూపాయి ఖర్చు లేకుండా అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్ ప్రభుత్వం పై తాజాగా టీడీపీ మహిళా నేత దివ్యవాణి సంచలన కామెంట్ చేసింది. కచ్చితంగా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా జగనే సీఎం.. అంటూ ఈ విషయం తన తాత కూడా వచ్చిందని తాను ఒప్పుకున్నట్లు దివ్యవాణి పేర్కొంది. గతంలో అనేక మార్లు జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన దివ్యవాణి తాజాగా చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో సంచలనలు సృష్టిస్తున్నాయి.
Read More: YS Jagan: భరించడం కష్టమే కానీ జగన్ను అభినందించాల్సిందే.
భయంకరమైన మహమ్మారి బయట పడుతున్న తరుణంలో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆ సమయంలో ప్రతిపక్షాలు అభివృద్ధి.. ఎక్కడ జరిగింది అంటూ విమర్శిస్తున్న తరుణంలో ప్రజల ప్రాణాలను కాపాడటం మాత్రమేకాక వల్ల బతుకులలో ఎటువంటి కొరత లేకుండా సంక్షేమ పథకాలతో కుటుంబాలను ఆదుకునే రీతిలో జగన్ పాలనపై తాజాగా దివ్యవాణి చేసిన కామెంట్స్.. తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.