అమరావతి: దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ టిడిపి నుండి వైసిపిలోకి మారిపోవడంతో తన ట్విట్టర్ ఖాతా కవర్ ఫోటోను వెంటనే మార్చేసుకున్నారు. నిన్న టిడిపికి రాజీనామా ప్రకటన...
అమరావతి: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో అవినాష్ పార్టీలో చేరగా ఆయన పార్టీ కండువా కప్పి...