హోరాహోరీగా, జరుగుతున్న ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఎన్నికలలో తలపడుతున్న నాయకులు తమ రాజకీయ ప్రచార పదకోశం నుండి పూర్తిగా తొలగించిన పదాలు ఈ ప్రచారం రూపు రేఖలని తెలియచేస్తున్నాయి. మీకు నచ్చిన...
శంషాబాద్: దేశం మొత్తం మోది నామస్మరణ వినిపిస్తోందనీ, మోదియే ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారనీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మంగళవారం శంషాబాద్లో బిజెపి నిర్వహించిన విజయ సంకల్ప సభకు అమిత్షా...
శ్రీకాళహస్తి: బిజెపి మరోసారి గెలవటం చారిత్రక అవసరమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం ఆయన శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. నాలుగు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం,...
మహబూబ్నగర్, మార్చి 29: దశాబ్దాలుగా కుంభకోణాల మయంగా జరిగిన కాంగ్రెస్ కుటుంబ పాలన చూశారు, ఐదేళ్ల ఈ చౌకీదారు పాలన చూశారు, మీరు ఆలోచన చేసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి...