అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాల్లోనూ వైసిపి విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లోనూ వైసిపి 22 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార టిడిపి మూడు స్థానాలకే పరిమితం అయ్యింది.
వైసిపి నుండి విజయం సాధించిన ఎంపి అభ్యర్థులు
1.అరకు గొట్టేటి మాధవి
2.విజయనగరం బెల్లాన చంద్రశేఖర్
3.విశాఖపట్నం ఎంవివి సత్యనారాయణ
4.అనకాపల్లి బివి సత్యవతి
5.కాకినాడ వంగా గీత
6.అమలాపురం చింతా అనురాధ
7.రాజమండ్రి ఎం భరత్
8.నర్సాపురం రఘురామకృష్ణంరాజు
9.ఏలూరు కోటగిరి శ్రీధర్
10.మచిలీపట్నం బాలశౌరి
11.నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు
12.బాపట్ల నందిగం సురేష్
13.ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి
14.నంద్యాల పి బ్రహ్మనందరెడ్డి
15.రాజంపేట మిధున్ రెడ్డి
16.కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్
17.అనంతపురం తలారి రంగయ్య
18.హిందూపురం గోరంట్ల మాధవ్
19.కడప వైఎస్ అవినాష్ రెడ్డి
20.నెల్లూరు ఆదాల ప్రభాకరరెడ్డి
21.తిరుపతి బల్లి దుర్గాప్రసాద్
22.చిత్తూరు రెడ్డప్ప
టిడిపి నుండి గెలిచిన అభ్యర్థులు
1..శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు
2.విజయవాడ కేశినేని నాని
3.గుంటూరు గల్లా జయదేవ్