AP BJP: మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీజేపీకి షాక్ ఇచ్చారు. బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు....
వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు ఆకస్మిక మరణం తో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ముందుగా తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి జరగబోయే ఉప ఎన్నికలలో పాల్గొనకూడదని...
అమరావతి: వెలగపూడిలో రాజధాని రైతులు రిలే దీక్షలకు బిజెపి నేత, మాజీ మంత్రి రావెల కిషోర్బాబు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని...
విజయవాడ: మహారాష్ట్రలో బిజెపి సుపరిపాలన అందిస్తుందన్న నమ్మకంతో ప్రజలు మెజార్టీ సీట్లు కట్టబెట్టారని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ప్రభుత్వం మళ్లీ కొలువుతీరడంతో ఏపిలో బిజెపి నేతలు సంబరాలు...
అమరావతి: సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయ పార్టీగా నాయకత్వం చెప్పుకుంటున్న జనసేన నుండి ముఖ్య నాయకులు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోవడం ఆ పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుందని...
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుండి పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలను నిర్వహించనున్నారు. పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిర్ణాయక శక్తిగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పావులు కదపడం మొదలయ్యింది. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు తెర లేపింది. జనసేన పార్టీ నుంచి పత్తిపాడు...
గుంటూరు: జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్బాబు రాజీనామా చేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రావెల కిషోర్బాబును చంద్రబాబు మంత్రివర్గం నుండి తొలగించారు. దీంతో మనస్థాపానికి గురైన...