(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో శాసనమండలి రద్దు అంశం కాక రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి రద్దుకి సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ కీలక బిల్లుల తిరస్కరణతో అసహనంతో రగిలిపోతున్న...
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులుగా కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మూడు ప్రాంతాలుగా విడగొట్టే ఆలోచన చేస్తే మంచిదని మాజీ మంత్రి, సీనియర్ నేత మైసూరారెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి...
తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు....