పవన్ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు మంగళవారం కృష్ణయపాలెం నుంచి మందడం వెళ్తున్న సమయంలో పవన్ను పోలీసులు...