NewsOrbit

Tag : praja vedika

టాప్ స్టోరీస్

ప్రజావేదిక ఎందుకు కూల్చినట్లో!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ ప్రజావేదికతోనే మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెల్లడించి అయిదు నెలలు దాటినా రాష్ట్ర వ్యాప్తంగా ఆ దిశగా అధికారులు తీసుకున్న చర్యలు లేకపోవడంపై ఆక్షేపణలు...
టాప్ స్టోరీస్

చంద్రబాబు నివాసాన్ని కూల్చివేయండి!

Mahesh
అమరావతి: రాజధాని అమరావతిలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేయాలని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో నివాసాన్ని కూల్చి వేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో...
టాప్ స్టోరీస్

కరకట్ట కట్టడాల కథ ఎందాకా!?

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల కూల్చివేత ప్రజావేదికకే పరిమితం అవుతుందా? నదీ సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఉందంటూ ప్రజావేదికను కూల్చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి, మరి...
టాప్ స్టోరీస్

‘ఆయన ఖాళీ చేయాల్సిందే’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న లింగంనేని ఎస్టేట్ అక్రమ నిర్మాణం అయినందున తక్షణం ఖాళీ చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా నేడు విజయసాయిరెడ్డి పలు విమర్శలు చేశారు....
రాజ‌కీయాలు

‘ఇంకా నయం, తాజ్‌మహల్ ఇక్కడ లేదు’!

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయడంపై విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పందించారు. ఇటీవల తన ఫేజ్‌బుక్ పోస్టుల ద్వారా టిటిడిలో సంచలనం కల్గిస్తూ వచ్చిన కేశినేని నేడు ప్రభుత్వ చర్యకు...
టాప్ స్టోరీస్

టిడిపి మండిపాటు

sharma somaraju
అమరావతి: చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను  ప్రభుత్వం రాత్రికి రాత్రే కూల్చివేయడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి...
న్యూస్

‘ఇల్లు ఖాళీ చేసే వరకూ వదిలిపెట్టను’

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలపై మొదటి నుండి పోరాటం చేస్తున్న మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజావేదిక కూల్చివేతపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా...
టాప్ స్టోరీస్

ప్రజావేదిక నేలమట్టం

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక నిర్మాణాన్ని సిఆర్‌డిఎ అధికారులు నేలమట్టం చేశారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో చంద్రబాబు హయాంలో ఉండవల్లిలోని ఆయన నివాసానికి...
టాప్ స్టోరీస్

‘తమ్ముళ్ల’కి చురకలు

Srinivasa Rao Y
అమరావతి: వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వి. విజయసాయిరెడ్డి.. ప్రతిపక్ష పార్టీ టీడీపీ లక్ష్యంగా చేసుకుని మరో ట్విట్ సంధించారు. ఈ సారి ఆయన ‘ప్రజావేదిక’ అంశాన్ని...
న్యూస్

‘దీన్ని ప్రజలు హర్షించరు’

sharma somaraju
అమరావతి: ప్రజావేదిక విషయంపై  సిఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పలువురు టిడిపి నేతలు తప్పుబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదికను కడితే దానిని కూల్చివేస్తామనడం సరికాదని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని...
టాప్ స్టోరీస్

ఒక దెబ్బకు రెండు పిట్టలు..జగన్ వ్యూహం!

Siva Prasad
అమరావతి: చిన్న వయసులో ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించి పదవీ బాధ్యతలు మోస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతీరును రాష్ట్రం అంతా గమనిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆయన నేపధ్యం, ఆయన వయస్సు అందరి దృష్టీ జగన్‌...
న్యూస్

జగన్ నిర్ణయంపై మిశ్రమ స్పందన

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు   ప్రజావేదిక నిర్మాణంపై తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ‘అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక భవనం నుండే మొదలు పెడుతున్నాం. ప్రజావేదికలో ఇదే  కలెక్టర్‌ల...
టాప్ స్టోరీస్

డిఫెన్స్‌లో చంద్రబాబు!

Siva Prasad
అమరావతి: ప్రజావేదికను కూల్చివేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రకటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కృష్ణా నది ఒడ్డున పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలలో ఉండవల్లిలోని ప్రజావేదిక కూడా ఒకటి కాబట్టి దానిని...
టాప్ స్టోరీస్

లంచం అనే మాట ఇక వినిపించకూడదు

sharma somaraju
అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలనే  ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏర్పాటు చేసిన రెండు రోజుల కలెక్టర్‌ల సదస్సులో ఆయన మాట్లాడారు. పాలనలో అవినీతి లేని పారదర్శకతే...
Right Side Videos టాప్ స్టోరీస్

ప్రజావేదికపై జగన్ సంచలన నిర్ణయం

sharma somaraju
అమరావతి:ప్రజావేదిక నిర్మాణంపై సిఎం జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ భవనాన్ని కూల్చివేయండి అని జగన్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రజావేదికను నిర్మించారని జగన్ అన్నారు. ఈ రెండు రోజుల సమీక్షా...
టాప్ స్టోరీస్

ప్రజావేదికపై మాటల యుద్ధం

sharma somaraju
అమరావతి: ఉండవల్లిలో టిడిపి నేత చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ప్రతిపక్ష, అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌ నిర్వహణ పేరుతో...
రాజ‌కీయాలు

చంద్రబాబు నివాసానికే ఎసరు!

sharma somaraju
అమరావతి: కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణంలో నివాసం ఉంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును ఖాళీ చేయిస్తామని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో నేడు మీడియాతో ఆళ్ల ఈ...
న్యూస్

నేను లేఖే రాయలేదు’

sharma somaraju
అమరావతి: ప్రజావేదికపై తాను గానీ, తమ పార్టీ గానీ ఎటువంటి లేఖలు ప్రభుత్వానికి రాయలేదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేర్కొన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారం జరుగుతున్న...
టాప్ స్టోరీస్

పీటముడిపడిన ప్రజావేదిక

sharma somaraju
అమరావతి: అమరావతి ప్రజావేదికకు పీటముడి పడింది. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజావేదిక తనకు కేటాయించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మొట్టమొదటి లేఖను ముఖ్యమంత్రికి పంపారు....
టాప్ స్టోరీస్

‘పాలన ఆగకుండా ఆదేశాలివ్వండి’

sarath
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి నెపంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడకూడదని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం...
రాజ‌కీయాలు

‘విజయసాయిరెడ్డికి తెలియదేమో..!’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ సమావేశం పెట్టుకొవచ్చని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయసాయిరెడ్డి అవగాహనా లోపంతోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి లేఖ రాశారని ఆయన...