జగన్ నిర్ణయంపై మిశ్రమ స్పందన
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు ప్రజావేదిక నిర్మాణంపై తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ‘అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక భవనం నుండే మొదలు పెడుతున్నాం. ప్రజావేదికలో ఇదే కలెక్టర్ల...