అమరావతి: చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం రాత్రికి రాత్రే కూల్చివేయడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి...
అమరావతి, ఫిబ్రవరి 16: అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా టిడిపి అభ్యర్థుల ఎంపిక జాబితా ఉంటుందని మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం పార్టీ పొలిట్...
అమరావతి, జనవరి 30: ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకూ ఎపి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమాల సలహా సంఘం (బిఎసి) నిర్ణయించింది. బిఎసి నిర్ణయాలను సమాచార...