అమరావతి: వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ కవితా హృదయంతో రాసిన ప్రేమలేఖ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి రాసిందో అందరికీ ఇట్టే అర్థం అవుతుంది. చూడండి ఆయన ఏమని రాసారో..
‘ఇదే నా మొదటి ప్రేమలేఖ.
రాసాను నీకు చెప్పలేక.
ఎదుటపడి మనసు తెలుపలేక.
తెలుపుటకు బాష చేతకాక’.
బాబొరు ప్రేమాభిషేకం పొంగి పొర్లుతుంది. వారి
విరహవేదనను, ఢిల్లీ పెద్దలు ఆలకిస్తారేమో చూద్దాము రారండోయి’ అంటూ ట్వీట్ చేశారు.