కడప: రాయలసీమలోని రైతు సమస్యలను ప్రధాని మోది దృష్టికి తీసుకువెళతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ఇక్కడి రైతుల సమస్యలు, యువత సమస్యలు పట్టించుకోవడం లేదని...
అమరావతి: వివిధ అంశాలలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఒక పక్క పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ...
అమరావతి: రాయలసీమలోనే మానవహక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాయలసీమలోని పరిస్థితులను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వివరించారు. 1996లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ‘కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం’...